జూన్ 20వ తేదీ నుంచి భారత్తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
Photo: Google
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరుగబోతుంది.
Photo: Google
ఈ క్రమంలో ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది.
Photo: Google
అంచనాలకు మించి జట్టు విషయంలో నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు.
Photo: Google
కానీ అంచనాలకు తగ్గట్లుగానే ఫైనల్ జట్టు ఉంది.
Photo: Google
బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఆల్రౌండర్ జాకబ్ బెతెల్కు చోటు దక్కలేదు.
Photo: Google
మొదటి టెస్టులో రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్ క్రిస్ వోక్స్ ఆడబోతున్నాడు.
Photo: Google
ఇంగ్లాండ్ జట్టు: క్రాలీ, డకెట్, ఓలీ పోప్, జో రూట్, బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్).
Photo: Google
జేమీ స్మిత్ వైస్ కెప్టెన్గా వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ ఎంపిక అయ్యారు.
Photo: Google
FIND OUT MORE