ఈ రోజుల్లో పిల్లలు బద్ధకస్తులుగా మారుతున్నారు. ఎప్పుడు ఫోన్లు చూస్తూనే కాలం గడిపేస్తున్నారు.  

పిల్లలు చురుకుగా ఉండాలి. అందుకే వారికి చిన్నతనం నుంచే యోగాసనాలు అలవాటు చేయాలి. 

యోగా వల్ల శరీరం స్పింగులా మారుతుంది.  యోగా చేయడం వల్ల మన శరీర ఆరోగ్యం బాగుంటుంది. రోగాలు రావు

పిల్లలు చదువులో ఆసక్తి చూపించాలంటే ఈ మూడు ఆసనాలు వారికి రోజూ ప్రాక్టీస్ చేయించండి

-బకాసనం

బాల బకాసనం

శీర్షాసనం

ఈ యోగాసనాలు వారితో రోజు వేయించడం వల్ల చదువులో ముందు ఉంటారు..