జియో సంస్థ వినియోగదారులను మరోసారి ఆశ్చర్యానికి గురి చేసింది. 365 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను ఉచితంగా అందించే ఆఫర్ ప్రకటించింది.

Images source: google

అంటే సంవత్సరం మొత్తం రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్ దేశంలోని అన్ని టెలికాం ఏరియాలలో అందుబాటులోకి వచ్చింది.

Images source: google

జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవను ప్రోత్సహించడానికే దీన్ని ప్రవేశం పెట్టింది. ఎయిర్‌ఫైబర్‌ బుక్‌ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Images source: google

దీని వల్ల వినియోగదారులు రూ. 3599 ఉచిత వార్షిక మొబైల్ రీఛార్జ్ ను పొందవచ్చు. దీని వల్ల 365 రోజులు రిచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ 2.5GB హై-స్పీడ్ డేటాను కూడా పొందవచ్చు.

Images source: google

కొత్త AirFiber ప్లాన్‌ తీసుకుంటే వారు ఈ ఆఫర్ కు ఎలిజిబుల్ అవుతారు.

Images source: google

ఈ బ్రాడ్‌బ్యాండ్ కోసం కంపెనీ కేవలం రూ.50 బుకింగ్ ఛార్జీన్ ఖరారు చేసింది. అంతేకాదు వినియోగదారులకు ఎయిర్‌ఫైబర్ ఫ్రీడమ్ ఆఫర్ కింద 3-నెలల ప్లాన్‌పై 30% తగ్గింపు కూడా పొందవచ్చు.

Images source: google

ఈ ఆఫర్ 2121కి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 13 కంటే ఎక్కువ OTT యాప్‌లను పొందవచ్చు. ఇక వైఫై అయితే అన్ లిమిటెడ్.

Images source: google

 AirFiberని బుక్ చేసుకున్న వారిలో ఒకరికి మాత్రమే ఈ ఆఫర్.

Images source: google