OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / ప్రత్యేకం / BJP UP Elections 2022: కేంద్రంలో అధికారానికి యూపీయే మార్గం..: ఎందుకు కీలకం?

BJP UP Elections 2022: కేంద్రంలో అధికారానికి యూపీయే మార్గం..: ఎందుకు కీలకం?

Published by Naresh On Friday, 21 January 2022, 10:45

BJP UP Elections 2022:  403 అసెంబ్లీ స్థానాలు.. 80 పార్లమెంట్ స్థానాలు.. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కానీ యూపీ ఎలక్లన్స్ దేశంలోనే ప్రత్యేకమైనవి. ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 9 మంది ప్రధానులు(మోదీతో సహా) యూపీ నుంచే పనిచేశారు. చారిత్రక ప్రదేశాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలను కలిగి ఉన్న యూపీకి రాజకీయంగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పాగా వేసేందుకు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే కాకుండా ప్రతిపక్షాలకూ ప్రాధాన్యత ఉంటుంది.

BJP UP Elections 2022:

BJP UP Elections 2022:

ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్. అక్కడ సీఎంగా చాలా కాలం పనిచేశారు. అయితే ఆయన వారణాసి నుంచి గెలిచి ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన యూపీని ఎంచుకోవడంలో ఈ రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. 1951లో యూపీలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 347 అసెంబ్లీ స్థానాలు. ఈ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్. ఇందిరా గాంధీ హత్య జరిగిన తరువాత 1985లో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. ఈ సమయంలో యూపీకి వీర్ బహదూర్ సింగ్ ను సీఎం చేశారు. దీంతో 33 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనే సాగింది. ఆ తరువాత 1989లో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ శకం ప్రారంభమైంది.

Also Read: రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్లు ఇవే !

1989 వరకు యూపీలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేంది. కానీ ఇప్పటి నుంచి అలా జరగలేదు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు యూపీలో కాంగ్రెస్ 5 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ అయోధ్యలో రామమందిరం నిర్మాణ ఉద్యమంతో యూపీలో బీజేపీ పాగా వేసింది. ఈ కారణంగా 1991, 1996, 1998లో వరుసగా మూడు లోక్ సభ ఎన్నికల్లో 50కి పైగా సీట్లు గెలుచుకుంది. దీంతో 1996, 1998లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తోడ్పడింది. అయితే 2004, 2009లో మాత్రం బీజేపీ వెనుకబడింది. ఇక 2007లో ఆ రాష్ట్ర ప్రజలు బీఎస్పీకి అవకాశం ఇవ్వగా.. 2012లో సమాజ్ వాదీ పార్టీని గెలిపించారు. అయితే 2017లో మూడో స్థానంలో ఉన్న బీజేపీ అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అవతరించింది.

రామమందిరం ఉద్యమం ప్రారంభమైన తరువాత బీజేపీ నేత కల్యాణ్ సింగ్ 221 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే బాబ్రీ మసీదు కూల్చివేతతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీ, బహుజన పార్టీలు హవా సాగించాయి. 1996 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో బీజేపీకి మాయావతి మద్దతు కోరడంతో అంగీకరించారు. తలా రెండున్నర సంవత్సరాల ఒప్పందంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ వంతు రాగానే మాయావతి మద్దతు ఉపసంహరించారు.

2017 ఎన్నికల్లో బీజేపీ పుంజుకొని 312 సీట్లు గెలవడంతో ఆదిత్యానాథ్ సీఎం అయ్యారు. రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకొచ్చిన ఆయనే మరోసారి సీఎం అవుతారని అంటున్నారు. కానీ ఢిల్లీలో జరిగిన రైతుల ఉద్యమం ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి. రైతు నాయకుడు టికా నాయక్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడం విశేషం. కాగా ఇక్కడ మరోసారి బీజేప సర్కార్ వస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీకి మార్గం సుగమం అవుతుందని అనుకుంటున్నారు.

Also Read: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడాది పాలన ఎలా సాగిందంటే?

లైఫ్ స్టైల్

Asia Cup 2022: టీమిండియా ఆసియా జట్టు ఎంపిక: మధ్యలో దినేష్ కార్తీక్ ను ఎందుకు లాగుతున్నారబ్బా?

Asia Cup- India Squad: మూడో ఓపెనర్, నాలుగో పేసర్ ఎక్కడ?.. ఆసియా కప్ కి భారత జట్టు ఎంపికలో ఇన్ని పొరపాట్లా?

Tata Motors: ‘కారు’ రివర్స్.. విదేశీ ‘ఫోర్డ్’ను కొన్న స్వదేశీ ‘టాటా’*

Walking Style: నడకలో కూడా మన స్వభావం కనిపిస్తుందా?

World Biggest World Trade Centre : ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్.. హైదరాబాద్ లో మరో ల్యాండ్ మార్క్

Vastu Dosha: వాస్తు దోషం లేకుండా ఉండాలంటే ఎటు వైపు ఎక్కువ స్థలం ఉండాలో తెలుసా?

Canada Jobs : 10 లక్షల ఉద్యోగ ఖాళీలు.. త్వరపడండి..

India VS Pakistan Asia Cup Promo: పాకిస్తాన్ తో ఫైట్.. రోహిత్ శర్మ ‘కసి’ వీడియో చూస్తే గూస్ బాంబ్సే

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Senior NTR- ANR: వేదిక పై కృష్ణుడిగా ఎన్టీఆర్.. ఏఎన్నార్ మాటలకు ఊగిపోయిన ప్రేక్షకులు

Mohan babu: స్టార్ హీరోయిన్ పై మోహన్ బాబు రేప్ అటెంప్ట్.. సెటిల్ చేసిన నాగార్జున.. అప్పట్లో ఇది సంచలనం, అసలేం జరిగింది?

Nagarjuna- NTR: ఎన్టీఆర్ వల్లే నాగార్జునకి జాతీయ అవార్డు రాలేదు.. అసలేం జరిగింది అంటే ?

Huma Qureshi: అప్పటి ముచ్చట్లు : ఆ నిర్మాత బట్టలు తీయమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Uday Kiran: అప్పటి ముచ్చట్లు : చనిపోయే ముందు ‘ఉదయ్ కిరణ్’ ఆమెనే ఎందుకు కలిశాడు ?

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Viral: ఈ ముసలోళ్లు సాధించారు.. 75 ఏళ్ల వయసులో బిడ్డను కన్నారు.. ఇదో వింత కేసు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 సందడి షురూ.. ప్రారంభం ఎప్పుడంటే? ప్రోమో వైరల్

India VS Pakistan Asia Cup Promo: పాకిస్తాన్ తో ఫైట్.. రోహిత్ శర్మ ‘కసి’ వీడియో చూస్తే గూస్ బాంబ్సే

Megastar Chiranjeevi : చిరంజీవిది ఎంత గొప్ప మనసు..

Ambani- Ratan Tata Daily Income: రతన్ టాటా, ముఖేష్ అంబానీ రోజువారీ ఆదాయం ఎంతో తెలుసా?

Friendship Day 2022: ఫ్రెండ్ షిప్ డేను అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అసలు కారణం ఇదే

మరిన్ని చదవండి ...

గాసిప్

Tollywood: దిల్ రాజుపై బాలయ్య సీరియస్? బ్రేక్ చేయడానికి రెడీ.. నెక్ట్స్ మహేష్ యేనట?

Modi Venkaiah Naidu: మోడీ మాటలు.. రిటైర్ మెంట్ పై వెంకయ్యనాయుడిది బాధనా? ఆనందభాష్పాలా?

Big Producer: గుసగుస: వారసుడి కోసం కోడలుపై ఆ బడా నిర్మాత అరాచకపర్వం..!?

Tollywood Film Industry: అన్ని సినిమాలు ముందుకు.. మన తెలుగు సినిమానే వెనక్కి..?

PM Modi- Chandrababu: చంద్రబాబుపై మోడీ ప్రేమ పొంగిపాయే.. పచ్చ మీడియా కళ్లు చల్లబడే.!

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TCA Dhoom Dham: కెనడాలో ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ ఆధ్వ‌ర్యంలో ఘనంగా ‘ధూంధాం-2022’

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap