బోరబండలో మరోసారి ఆయనే గెలుపు

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ హవా సాగుతోంది. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందతున్నారు. తాజాగా గతంలో టీఆర్ఎస్ తరుపున డిప్యూటీ మేయర్ గా ఉన్న ఫసియుద్దీన్ మరోసారి తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే మెజారిటీపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక టీఆర్ఎస్ ఆర్సీపురం, మెట్టుగూడ, యూసుఫ్ గూడలో విజయం సాధించింది. ఎంఐఎం బర్కాస్, ఫత్తర్ ఘాట్, చంద్రాయణగుట్ట, మోహిదిపట్నటం, అహ్మద్ నగర్లో విజయం సాధించింది. కాగా మొత్తం 70 స్థానాల్లో టీఆర్ఎస్, 30 […]

Written By: Suresh, Updated On : December 4, 2020 2:20 pm
Follow us on

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ హవా సాగుతోంది. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందతున్నారు. తాజాగా గతంలో టీఆర్ఎస్ తరుపున డిప్యూటీ మేయర్ గా ఉన్న ఫసియుద్దీన్ మరోసారి తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే మెజారిటీపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇక టీఆర్ఎస్ ఆర్సీపురం, మెట్టుగూడ, యూసుఫ్ గూడలో విజయం సాధించింది. ఎంఐఎం బర్కాస్, ఫత్తర్ ఘాట్, చంద్రాయణగుట్ట, మోహిదిపట్నటం, అహ్మద్ నగర్లో విజయం సాధించింది. కాగా మొత్తం 70 స్థానాల్లో టీఆర్ఎస్, 30 స్థానాల్లో బీజేపీ, 45 స్థానాల్లో ఎంఐఎం, 4 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.