తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకు ఇట్టే చెక్ పడుతోంది. సైబర్ నియంత్రణకు ఒక వ్యవస్థ పని చేస్తోంది. సైబర్ నేరాల నియంత్రణకు నిత్య విచారణలు జరుగుతుంటాయి.
మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకుండా ఉండలేరు. ఏ రంగంలోని వారైనా వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తగా కోట్ల మంది వాట్సాప్ లో కనెక్ట్ అయి ఉన్నారు.
తాజాగా వాట్సాప్ లో రెండు ప్రొఫైల్ ను సెట్ చేసుకోవచ్చని వెల్లడించింది. చాలా మంది ఉద్యోగులు పర్సనల్ విషయాలు కార్యాలయాల్లో తెలియవద్దని కోరుకుంటారు. కానీ కాంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రొఫైల్ ను చూసే అవకాశం ఉంటుంది.
చేతిలో ఉన్న ప్రతీ మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. టెక్స్ట్ మెసేజ్ నుంచి వీడియోల వరకు క్షణాలో పంపించుకునే ఒకే ఒక యాప్ అని కొందరు భావిస్తుంటారు. అందుకే చాలా మంది వాట్సాప్ ను వినియోగించుకునేందుకు లైక్ చేస్తారు.
వాట్సాప్ లో టెక్ట్స్ మెసెజ్ నుంచి వీడియోల వరకు పంపుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా వాట్సాప్ ద్వారా చాట్ చేయొచ్చు. టెక్స్ట్ తో పాటు ఫొటోలు, వీడియోలు పంపించుకోవచ్చు.
ఇంతకుముందు, వాట్సాప్ వినియోగదారులను గరిష్టంగా 15 మంది పాల్గొనేవారితో గ్రూప్ కాల్లను ప్రారంభించడానికి అనుమతించింది. మొదట కేవలం 7 గురికే అవకాశం ఉండేది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది. తన యూజర్లను ఆకట్టుకునందుకు యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ పీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.
వాళ్ళిద్దరూ స్నేహితురాళ్ళు. ఎక్కడికైనా వెళ్తే సరదాగా సెల్ఫీలు దిగి వాట్సప్ డీపీలుగా పెట్టుకునేవారు. వారి స్నేహాన్ని చాటుకునేవారు. ఆ ఫోటోలను చూసి మిగతావారు మెచ్చుకుంటుంటే మురిసిపోయేవారు.
వాట్సాప్ మాతృసంస్థ మెటా సీఈవో జూకర్ బర్గ్ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. వాట్సాప్ లో ఇంత కాలం ఎవరికైన ఫోటో పంపాలంటే ఎంత హెచ్ డి ఫొటో అయినా క్వాలిటీ తగ్గేది. పంపించే ముందు దాని సైజు తగ్గి ఫాస్ట్ గా సెండ్ అయ్యేది.
వాట్సాప్ కు అడిక్ట్ అయిన వాళ్ళు ఒక్క గంట సేపు పని చేయకపోతే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెటా సంస్థ ఈ యాప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది.