తనకు సైతం కడప రాజకీయాలపై ఆసక్తి లేదని వివేకాకు షర్మిళ చెప్పారని కూడా చార్జిషీటులో చెప్పుకొచ్చింది. మొత్తానికైతే గతానికి భిన్నంగా సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కేసు విచారణ నుంచి సీబీఐ ఔట్ అయినట్టు కనిపిస్తోంది.
తాజాగా ఈడీ వేసిన పిటీషన్ విచారణకు వచ్చింది. కానీ ఈడీ వాదనలకు భిన్నంగా కోర్టు స్పందించింది. పిటీషన్ ను కొట్టివేసినట్టు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరి రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్, భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డిల రిమాండ్ ముగిసింది.
సీబీఐ మధ్యంతర చార్జిషీట్, ఇటు అవినాష్ మధ్యంతర బెయిల్ పిటీషన్లు దాదాపు ఒకేసారి న్యాయస్థానం ముంగిటకు రానుండడం కీలకాంశాలు. ఇప్పటికే కేసు విచారణలో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఇచ్చిన గడువు సైతం పూర్తికావడంతో సీబీఐ దానిపై ఇచ్చే సంజాయిషి, కోర్టు వ్యాఖ్యలు వంటి వాటిపై ఆసక్తి నెలకొంది.
కాగా ఇంతకు ముందే సునీత వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్నారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.
నాలుగేళ్ల క్రితం జరిగిన వివేక హత్య కేసులో అక్కడ దొరికిన లేఖ ఇప్పుడు కీలకంగా మారింది. మరోరకంగా చెప్పాలంటే సాక్ష్యంగా మారనుంది. అనుమానుతుల వేలిముద్రలను గుర్తించడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. రసాయనిక ప్రయోగం ద్వారా లేఖ పై వేలిముద్రలను కనుగొంటారు. నిన్ హైడ్రీన్ ఫార్ములా సి9, హెచ్6, ఓ4. దీన్ని యథనాల్లో వేసినప్పుడు కరిగిపోతుంది. వివేక రాసిన లేఖపై ఆ ద్రావణాన్ని స్ప్రే చేస్తారు లేదా అందులో ముంచి బయటకు తీస్తారు.
"అవినాష్ రెడ్డిని రక్షించేందుకు విజయకుమార్ వంటి లాబీయిస్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రంగాల్లోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గతానికి భిన్నంగా సీబీఐ శరవేగంగా పావులు కదుపుతోంది. అనుమానితులు, కీలక నిందితులుగా భావిస్తున్నవారిని విచారణ చేపడుతోంది. అదే సమయంలో అనుమానితులు, నిందితులు న్యాయస్థానంలో పిటీషన్లు వేస్తున్నారు. దర్యాప్తు తీరుపై ఒకరు, దర్యాప్తు అధికారిపై మరొకరు, అప్రూవర్ గా మారిన దస్తగిరిపై ఇంకొకరు, ఇలా పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. దీంతో అరెస్టులుంటాయన్న కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా దేశ అత్యున్నత […]
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. కరోనా నేపథ్యంలో ఇటీవల దర్యాప్తు కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో సీబీఐ అధికారులు గత ఐదు రోజులుగా కడపలో మకాం వేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఆయన ఇంటి పరిసర ప్రాంతాల్లో సంచరించిన వాహనాలకు సంబంధించిన వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.