నేటి కాలంలో ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరు కనీసం ఒకటికి మించి ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మెట్లను నిర్మిస్తారు. నిర్మాణదారులు ఇంటి యజమాని ప్రకారమే మెట్లను నిర్మిస్తారు.
పండుగల వేళ, ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటారు. ఇవి ఇంటికి కట్డడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియాలు లోపలికి రాకుండా ఆపుతాయి. అయితే ఇవి ఎండిపోయినా కూడా అలాగే ఉంచుతారు.
నేటి కాలంలో చేతికి ఎవరూ వాచ్ పెట్టుకోవడం లేదు. ఒకప్పుడు మగవాళ్ల ఆభరణం మాదిరిగా వాచ్ ఉండేది. ఇది ఉపయోగకరంగా ఉండడంతో పాటు అలంకరణగా ఉండేది.
ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తగ్గించి ఇంట్లో పాజిటివిటీని పెంచడం కోసం వాస్తు శాస్త్రజ్ఞులు కొన్ని నియమాలను తెలియజేశారు. అలా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ,సోఫా వంటి వస్తువులను ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసుకుందాం.
భోజనం ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా కూర్చుని చేస్తే మంచిది. దక్షిణం వైపు అసలు కూర్చోవద్దు. దక్షిణం దిశ యముడి దిశగా చెబుతుంటారు. అందుకే ఎప్పుడు భోజనం చేసినా ఈ రెండు దిక్కులే మంచివిగా భావించాలి. భోజనం వడ్డించాక మొదటి ముద్దను దైవానికి సమర్పించాలి. భోజనం అయిపోయాక ఆ ముద్దను పక్షులకు కానీ చీమలకు కానీ ఆహారంగా వేయాలి.
ఇంట్లో బాత్ రూంను ఆగ్నేయ, నైరుతి దిశల్లో కట్టుకోకూడదు. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు నిలవదు. కలహాలు ఏర్పడతాయి. దక్షిణం యముడి దిశగా చెబుతుంటారు. అందుకే దక్షిణం వైపు ఏది ఉండకూడదు. బాత్ రూంలో ఎప్పుడు నీలం రంగు బకెట్, మగ్ ఉంచుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి కుబేరుడు వస్తాడని నమ్ముతుంటారు.
ఇంట్లో కొన్ని చోట్ల బరువు ఉండకూడదు. ఈశాన్యంలో బరువు అసలే ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బీరువా ఉంచే చోటు ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి. నైరుతిలో కూడా బరువు ఉండకుండా చూసుకోవాలని వాస్తునిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీరువా ఉంచుకునే చోటు వాస్తు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకుంటే మంచిది.
ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. మనశ్శాంతి లోపిస్తుంది. ఏదో ఒక వివాదం తలెత్తుతుంది. ఆలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉంటే ఎలాంటి నష్టం ఉండదు.
ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు మూసేటప్పుడు శబ్ధం చేయకుండా చూసుకోవాలి. తలుపులు చప్పుడు చేస్తే దరిద్రమే. లక్ష్మీదేవి ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు. ధన నష్టం కలుగుతుంది. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశముంటుంది. కాబట్టి తలుపులు మూసేటప్పుడు,
వాస్తు ప్రకారం చూస్తే ఇంటి ప్రధాన ద్వారమే మనకు ఆధారంగా నిలుస్తోంది. మంచి జరగాలన్నా చెడు రావాలన్నా మెయిన్ డోరే కీలకం. దీంతో ఇంట్లోకి సానుకూల, ప్రతికూల ప్రభావాలు కలగడానికి కూడా ద్వారమే కారణం. ఇంటి ప్రధాన ద్వారానికి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లోకి పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలకు ప్రధాన ద్వారం ద్వారానే జరుగుతాయని నమ్మకం.