ఈ కస్తూరి రంగ అయ్యంగార్ 1905లో హిందూ పత్రికను కొన్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకూ ఈ హిందూ పేపర్ వాళ్ల కుటుంబం చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం నలుగురు సంతానం చేతుల్లో హిందూ పేపర్ ఉంది. అయితే పత్రికలో ఇప్పుడు కొట్లాటలు మొదలయ్యాయి.