కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అయ్యాకే కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. కేసీఆర్ పై వ్యతిరేకత అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇక్కడ లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. వ్యక్తి లేకుండా పార్టీ లేదు. వ్యక్తి వల్లనే అధికారం సాధ్యమవుతుంది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ముందు పెడుతున్నారు. కానీ ఇదంతా తప్పు ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలపడాలి.
కాంగ్రెస్ అగ్రనేతలు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతోపాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు.
మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 62 మంది ఎమ్మెల్యేలు అగ్రవర్ణాల వారే.. బీసీలు కేవలం 19 మందినే .. అగ్రవర్ణాలు దాదాపు 52 శాతం ఎమ్మెల్యేలుగా గెలిస్తే.. బీసీలు కేవలం 16 శాతం మంది మాత్రమే గెలిచారు. వెలమలు 13 మంది గెలిచారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గురించి ఆయన పర్సనల్ జీవితం గురించి చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆయన లవ్ స్టోరీ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు.
కాంగ్రెస్ గెలవడం కాదు.. గెలవడానికి కావాల్సిన అలవికానీ హామీలు చేసింది. ఇవి అమలు చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు కావాలి? వేల కోట్లు కావాలి. దానికి ప్రణాళిక ఏమైనా కాంగ్రెస్ దగ్గరుందా?
తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా? దేశంలో కాంగ్రెస్ గెలుస్తుందా? అంటే లేనే లేదని చెప్పొచ్చు. కేవలం దక్షిణ భారత్ లో మాత్రమే కాంగ్రెస్ బలంగా ఉంది. దక్షిణాది పార్టీగా కాంగ్రెస్ మిగలబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5%, యాకుత్ పురాలో 39.6% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.
కర్ణాటక ఎన్నికల వరకు బిజెపి బలం కొండంతగా కనిపించేది. కానీ కర్ణాటకలో ఓటమి తరువాత బిజెపి కూడా ఒక సాధారణ పార్టీయేనని.. ఆ పార్టీకి ఓటమి అన్నది ఒకటి ఉంటుందని గుర్తు చేసింది.
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితం లోక్ సభ ఎన్నికలపై ఏ మేరకు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.