2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది. 152 స్థానాల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది అభ్యర్థులు నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు.
2014 మాదిరిగా టిడిపి జనసేన బిజెపి కలిసి వెళ్లాలి అన్నది పవన్ కళ్యాణ్ భావన. చంద్రబాబు సైతం పొత్తు కోసం మొన్నటి వరకు ఆరాటపడ్డారు. కానీ గతం మాదిరిగా ఇప్పుడు అంత ఆత్రం చూపించడం లేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేపథ్యంలో జనసేన గురువారం విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. విశాఖ ఉక్కు మద్దతుగా పవన్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. విశాఖ స్టీల్ ఉద్యమానికి జనసేన చివరి వరకు అండగా నిలుస్తుందని పవన్ స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి నడవాలనుకుంటున్నాయి. వైసిపి మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమవుతోంది. బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఎవరితో జత కడతాయో ఎన్నికల ముంగిట తేలనుంది.
ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ కు చంద్రబాబుకు సంబంధం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెనకటి రోజుల్లో ఇటలీ తుమ్మితే ఫ్రాన్స్ కు జలుబు వచ్చినట్టు.. చంద్రబాబుకు ఏమైనా అయితే రాధాకృష్ణ తట్టుకోలేడు.
తెలంగాణలో పవన్ పార్టీ జనసేన పోటీ.. పవన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను చూడొచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు పూర్తయ్యాయి. సమన్వయ కమిటీ సమావేశాలు సైతం సంతృప్తికరంగా జరిగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ ప్రయత్నిస్తోందని..
కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాహాటంగా మద్దతు తెలిపిన మాట వాస్తవమే. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం. టిడిపి నాయకత్వం కానీ.. చంద్రబాబు కానీ ఎక్కడా నోరు మెదపలేదు.
రాష్ట్రంలో పరిస్థితి ఒక విధంగా ఉంటే.. ఖమ్మంలో మాత్రం మరో విధంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో బద్ధ శత్రువులైన వైఎస్ఆర్సిపి, టిడిపి ఇక్కడ ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుండడం విశేషం.
ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత హోం శాఖ కీలకమైనది. ఇది అన్ని శాఖల సమాహారం. సర్వ హక్కులు ఉంటాయి ఈ శాఖకు. అందుకే ప్రభుత్వ అధినేతలు హోం మంత్రిత్వ శాఖను కేటాయించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు.