తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఇది ప్రపంచ స్థాయి అద్భుతం అని కొనియాడారు.
సాధారణంగా ఒక కేసు కు సంబంధించి విచారణ లాంటివి జరగకుండానే కొట్టివేయడం అనేది జరగదు. రామోజీరావు విషయంలో అలానే జరిగింది. మార్గదర్శి లో తన తండ్రికి తెలియకుండానే షేర్లు తీసుకున్నారని యూరి రెడ్డి అనే వ్యక్తి ఆ మధ్య సిఐడి కి ఫిర్యాదు చేశాడు.
ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. కానీ ఆ మాట చెప్పేందుకు ఎల్లో మీడియా సాహసించదు. కేవలం స్కిల్ స్కాం కేసులో మాత్రమే ఆయన అరెస్ట్ అయినట్లు..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనితీరులో లోపాలు ఉండవచ్చు గాక.. విధానపరమైన నిర్ణయాలలో తప్పులు ఉండవచ్చు గాక.. ఆయన ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తూ ఉండవచ్చు గాక..
ఈ తరుణంలోనే యూరి రెడ్డి మార్గదర్శి కేసు విషయమై రామోజీరావు పై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
పోలీస్ శాఖ లో ఇటీవల ఓ స్కాం వెలుగు చూసింది. చలానాలను వసూలు చేసే సాఫ్ట్ సేవలను ఓ మాజీ డిజిపి కుటుంబ సభ్యుడు దక్కించుకున్నాడు. కేవలం రూపాయి టెండర్ తో పోలీస్ శాఖకు టెండర్ పెట్టాడు.
ఇప్పుడు జగన్ వైజాగ్ నుంచి పాలించబోతున్నాడు. వైజాగ్ రిషి కొండలో అల్రెడీ తన అధికారిక నివాసాన్ని నిర్మించుకుకున్నాడు. ఇన్ఫోసిస్ శాఖను ప్రారంభించాడు.
మిగతా విషయాల్లో ఎలా ఉన్నా పండగలు, ప్రత్యేక రోజులల్లో ఈటీవీ కొన్ని షోస్ చేస్తుంది. గతంలో ఇవి బాగా క్లిక్ అయ్యేవి (పోటీ చానల్స్ అప్పుడు ఇంకా ఈ కేటగిరి లోకి రాలేదు.
అక్షరాలా ఏడు కోట్ల ఇరవై మూడు లక్షలు అట. ఈ విషయాన్ని రామోజీ మీడియా సంస్థకు చెందిన వ్యక్తే చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
పవన్ ఎలాగైతే జనసేనను పొత్తుకు సిద్ధం చేస్తూ ఉన్నాడో.. టీడీపీ కూడా జనసేనకు అలాంటి ప్రాధాన్యం ఇచ్చి అందరినీ సమన్వయం చేయాలి. టీడీపీ మీడియా కూడా ఈ పొత్తును అంగీకరించాలి.