కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అయ్యాకే కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. కేసీఆర్ పై వ్యతిరేకత అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇక్కడ లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. వ్యక్తి లేకుండా పార్టీ లేదు. వ్యక్తి వల్లనే అధికారం సాధ్యమవుతుంది.
ఇంత చిన్న వయసులో సీఎం కావాలని లక్ష్యాన్ని నిర్ధేశించి సాధించుకోవడాన్ని రేవంత్ ను అభినందించాల్సిందే.. రేవంత్ రెడ్డిని చూసైనా సరే రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సిందే కదా.. రేవంత్ వయసు అంత ఉన్న రాహుల్ గాంధీ నేర్చుకొని ప్రధాని కావాల్సింది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ముందు పెడుతున్నారు. కానీ ఇదంతా తప్పు ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలపడాలి.
ఈ సందర్భంగా 3 కోట్లు ఇవ్వాలని ఈడీ అధికారి అడిగితే దుండిగల్ ప్రభుత్వ డాక్టర్ 20 లక్షలు ఇచ్చాడట.. మరో 20 లక్షలు మరో కొద్దిరోజులకు ఇస్తుండగా డీఎంకే ప్రభుత్వం సీఐడీ పట్టుకొని జైలుకు పంపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు, కేంద్ర దళాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
రాయ్పూర్లోని బిజెపి ప్రధాన కార్యాలయంలో సమావేశమైన పార్టీ క్యాడర్లోని క్రాస్ సెక్షన్ నుండి కూడా సీఎం రేసులో ఓపీ చౌదరి పేరు బిగ్గరగా వినిపిస్తోంది. ఎక్కువగా యువత ఆయన సీఎం కావాలని కోరుకుంటోంది.
దక్షిణాదిన కాంగ్రెస్ బలంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సో ఇప్పుడు దక్షిణ భారత్ కు అన్యాయంపై గొడవ లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఉత్తర - దక్షిణ భారత గొడవ సృష్టిస్తే దానికే నష్టం అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
కాంగ్రెస్ గెలవడం కాదు.. గెలవడానికి కావాల్సిన అలవికానీ హామీలు చేసింది. ఇవి అమలు చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు కావాలి? వేల కోట్లు కావాలి. దానికి ప్రణాళిక ఏమైనా కాంగ్రెస్ దగ్గరుందా?
తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా? దేశంలో కాంగ్రెస్ గెలుస్తుందా? అంటే లేనే లేదని చెప్పొచ్చు. కేవలం దక్షిణ భారత్ లో మాత్రమే కాంగ్రెస్ బలంగా ఉంది. దక్షిణాది పార్టీగా కాంగ్రెస్ మిగలబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
భారత్ ని ఇరికించాలని ఎందుకింతగా అమెరికా తాపత్రయ పడుతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.