ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఆమె మీద కేసు పెట్టాడు. తన వాహనాన్ని ఆమె కాలితో తన్నినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో డింపుల్ విచారణ ఎదుర్కొంటుంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు డింపుల్ హయాతి వేణు స్వామి సంప్రదించినట్లు తెలుస్తుంది.
తన డ్రైవర్ చట్టం ప్రకారం జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశాడని.. పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించారు. సీసీ ఫుటేజీలో కూడా డింపుల్ హయతి కారును కాలుతో తన్ని ఢీ కొట్టినట్టు ఉందన్నారు. ఆమె కారుపై చలాన్లు ఉన్నట్లు తనకు తెలియదని వెల్లడించారు.