సాధరణంగా ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటారు. అటువంటి సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిని టిక్ చేసుకుంటే టిక్కెట్ ధరతో కేవలం 45 పైసల్ కట్ అవుతుంది. కానీ రూ.10 లక్షల బీమా కవర్ అవుతుంది.
చైనా నుంచి ఊడిపడ్డ మహమ్మారి కరోనాకు చికిత్స లేదు. మందులు లేవు. కేవలం టీకాలు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయి. ఇప్పుడు వాటిని దేశంలో వేస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోవీషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా మరణాలు సంభవించే ప్రమాదాన్ని 98శాతం తగ్గిస్తోన్నట్లు తెలిపింది. సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ విజృంభిస్తోన్న సమయంలో కోవిషీల్డ్ ప్రభావంపై దేశవ్యాప్తంగా 15 లక్షల మంది వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఆర్మ్ […]
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. మూడో వేవ్ కూడా వస్తుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సెకండ్ వేవ్ లో దేశంలో మరణ మృదంగం వినిపించింది. చాలా మంది అసువులు బాసారు. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ రావడానికి ముందే ప్రజలు రక్షణ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. మూడో వేవ్ గురించి ఆందోళనల నేపథ్యంలో ప్రజలంతా వ్యాక్సిన్ పొందడంతోపాటు ఈ సమయంలో ఆరోగ్యం, స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో […]
ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనాలోని డెల్టా వేరియంట్ నుంచి రక్షణ పొందాలంటే పూర్తిస్థాయిలో టీకా వేయించుకోవడమే శరణ్యమని ఫ్రాన్స్ నిఫుణుల అధ్యయనం పేర్కొంది. ఒక్క డోసుతో పెద్దగా ఉపయోగం ఉండబోదని వారు చెప్పారు. గతంలో కొవిడ్-19 ఇన్ ఫెక్షన్ బారినపడని వ్యక్తులు ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా టీకాలను సంబంధించి ఒకే డోసును పొందితే వారిలో డెల్టా లక్ష్యంగా చేసుకొనే యాంటీబాడీలు పెద్దగా ఉత్పత్తి కాబోవని తేల్చారు.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా చికిత్స కోసం కొత్త ఔషధాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా వైద్య నిపుణులు కరోనా చికిత్సలో భాగంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్ డ్రగ్ ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతుండటం గమనార్హం. తెలంగాణలోని యశోద, ఏఐజీ ఆస్పత్రులలో ప్రయోగాత్మకంగా ఈ మందును వినియోగిస్తున్నారు. ఈ ఔషధాన్ని వినియోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటున్నాయని ఈ ఔషధాన్ని వాడిన వాళ్లలో ఎలాంటి సైడ్ […]
గత కొన్ని సంవత్సరాలుగా తన వేధింపుల పురాణాల గురించి ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా చెప్పిందే చెబుతూ వస్తోంది ‘చిన్మయి శ్రీపాద’. గాయనీగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెచ్చుకున్న పాపులారిటీ కంటే కూడా, తానూ ఎదుర్కొన్న వేధింపులను కథలుకథలుగా చెప్పే ఆమె ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని ఆమె పై విమర్శలు ఉన్నప్పటికీ.. నిజానికి తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్మయి, ‘మీటూ’ ఉద్యమాన్ని సౌత్ లో ముందుకు తీసుకు వెళ్ళిన వీర వనితగా కూడా ఆమెకు ఎక్కువ గుర్తింపు ఉంది. […]