తప్పకుండా వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. అలాగని వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు కంటిన్యూ చేసినా ఓటమి తప్పదన్న నివేదికలు ఉన్నాయి. అందుకే ఈ విషయంలో ఎలా ముందుకుపోవాలో వైసీపీ హైకమాండ్ కు పాలుపోవడం లేదు.
పీకేను నియమించుకున్న వైసీపీని చూసి అవహేళన చేసింది. ఓటమి ఎదురయ్యేసరికి తత్వం బోధపడింది. తమకు అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారని కూడా వారు చెప్పుకున్నారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి రాబిన్ శర్మను టీడీపీ తెచ్చి పెట్టుకుంది.
PK TRS: తెలంగాణ సాధించిన పార్టీగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ కు ముచ్చటగా మూడోసారి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అందుకే దేశంలోనే ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఏరికోరి తెచ్చుకుంది. ఆయన సూచనలు, సర్వేల ప్రకారం ముందుకెళుతోంది. దేశంలోనే అపరచాణఖ్యుడు లాంటి కేసీఆర్ తన ఐడియాలను పక్కనపెట్టి మరీ ప్రశాంత్ కిషోర్ ను తన ఆస్థాన సలహాదారుడిగా పెట్టుకోవడం విశేషం. ఈ క్రమంలోనే వచ్చేసారి సగానికి పైగా ఎమ్మెల్యేలను మార్చేయాలని […]
Prashanth Kishore Congress: ‘మాటా ముచ్చట.. ముగిసింది.. నిశ్చితార్థమూ పూర్తయ్యింది… ఇక పెళ్లే మిగిలింది… ముహూర్తం పెట్టేందుకు పెద్దలంతా సమావేశమయ్యారు’ ఇంతలోనే ఊహించని షాక్. నాకు ఈ పెళ్లే ఇష్టం లేదని పెళ్లి కూతురు కామెంట్.. అచ్చం ఇలాగే ఉంది కాంగ్రెస్కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన షాక్! పెళ్లి పీటలమీదికి ఎక్కక ముందే విడాకులు ప్రకటించారు పీకే. దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడంటూ గత కొద్ది […]
Congress-TRS Alliance : తెలంగాణ రాజకీయాల్లో ఇది అనుకోని అనూహ్యమైన కుదుపుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు బద్ద విరోధులను ఈ పొత్తు పొడుపులు కలుపుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే కేసీఆర్, రేవంత్ రెడ్డి కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్న చందంగా రాజకీయాలు మారుతున్నాయి. -కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ రహస్య మంతనాలు? గత వారం రోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో వరుసగా సమావేశమవుతూ ఆ […]
Prashanth Kishore: దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు జోరందుకుంటున్నాయి. ఇటీవల ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తోడ్పడిన పీకే ఇప్పుడు కాంగ్రెస్ కోసం పనిచేయడమే కాకుండా ఆ పార్టీ నాయకుడిగా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇంతకాలం కేవలం రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు నేరుగా […]
Prashanth Kishore KCR: తెలంగాణలో రెండు సార్లు అధికారం కొల్లగొట్టిన కేసీఆర్ కు మూడోసారి అధికారం అంత ఈజీ కాదన్న విషయం తెలుసు. అందుకే తను రాజకీయ చాణక్యుడు అయినా సరే.. మూడో సారి గెలుపు కోసం దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తున్నారు. వచ్చేసారి తెలంగాణలోనే కాదు.. దేశ రాజకీయాలను ఏలుదామని రెడీ అవుతున్న కేసీఆర్ తో పీకే కలవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ టీం […]
Prashanth Kishore: అరవీర భయంకరమైన బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ బలం సరిపోవడం లేదు. ఇప్పటికే మోడీ ధాటికి రెండు సార్లు కాంగ్రెస్ ఓడిపోయింది. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ చాలా ముఖ్యమైన పాత్ర పోశించనుంది. అయితే కాంగ్రెస్ లో నాయకత్వ సమస్య వేధిస్తోంది. సోనియా వృద్ధాప్యం పార్టీకి శాపమైంది. రాహుల్ గాంధీ కాడి వదిలేశాడు. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడం లేదు. నాయకత్వ బాధ్యత తీసుకునే అవకాశం ఏ వ్యక్తికి లేదు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ […]
కరోనా కాలం తరువాత అత్యధిక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్తో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల వాతావరణం ఏర్పడి మినీ సంగ్రామంలా మారింది. ఇందులో పశ్చమ బెంగాల్ పై అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటి నుంచే దృష్టి పెట్టింది. ఇప్పటికే కేంద్రంలోని అగ్రనాయకులంతా ఆ రాష్ట్రంలో పర్యటించి అలజడి సృష్టిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మమతను ఎలాగైనా గద్దె దించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే […]
‘బెంగాల్ తమ సొంత ఆడబిడ్డనే అక్కున చేర్చుకుంటోంది.. ఢిల్లీ నుంచి దండయాత్రకు వచ్చిన బీజేపీ నేతలను తరిమికొడుతుంది.. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజాస్వామ్యమే గెలవబోతోంది.. బెంగాల్ ప్రజలు దేశానికి ఒక గొప్ప మెసేజ్ ఇవ్వబోతున్నారు.. వారు తమకు ఎవరు అవసరమో తేల్చిచెప్పబోతున్నారు..’ అంటూ దేశంలో పాపులర్, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తో […]