పీకేను నియమించుకున్న వైసీపీని చూసి అవహేళన చేసింది. ఓటమి ఎదురయ్యేసరికి తత్వం బోధపడింది. తమకు అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారని కూడా వారు చెప్పుకున్నారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి రాబిన్ శర్మను టీడీపీ తెచ్చి పెట్టుకుంది.