మార్గదర్శకి ఆయువు పట్టయిన ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచ్ కార్యాలయాల ద్వారా వసూలు చేసిన నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని ఒప్పుకున్న శైలజ, నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.