కెన్యాలో ఒక చర్చి పెద్ద నిర్వాకం కారణంగా ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు అధికారులు నిర్ధారించారు.
సాధారణంగా ఏ గ్రామంలోనైనా స్త్రీలు, పురుషులు ఉంటారు. అయితే ఒక గ్రామంలో మాత్రం పురుషులకు ఎంట్రీ లేకుండా స్త్రీలు మాత్రమే జీవనం సాగిస్తున్నారు. తమకు తామే అండ అంటూ కొందరు మహిళలు ప్రత్యేకంగా ఒక గ్రామాన్నే నిర్మించుకున్నారు. గ్రామం ఎంట్రన్స్ లో ఈ గ్రామంలోకి పురుషులకు ప్రవేశం లేదంటూ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇలా నోఎంట్రీ బోర్డు ఉన్న గ్రామం కెన్యా దేశంలో ఉంది. Also Read: ఆ ఆస్పత్రిలో ఫీజు రూపాయి మాత్రమే.. […]