ఓవైపు చొరబాటు యత్నాలు.. మరోవైపు ఏరివేత ఆపరేషన్లు.. ఇంకోవైపు పాకిస్థాన్ కాల్పులు. జమ్మూకశ్మీర్లో తాజా పరిస్థితి ఇది. ఈ క్రమంలో బారాముల్లా జిల్లా యురి సెక్టార్లో శనివారం తెల్లవారుజామున భీకర ఎన్కౌంటర్ జరిగింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2020, ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దు చేసింది.
మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రక్షణ శాఖ కార్యదర్శిగా అజిత్ దోవల్ ను నియమించారు..రాజ్ నాథ్ సింగ్ కు కూడా దేశ రక్షణ విభాగం మీద గట్టిపట్టు ఉండటం తో మోడీ అనుకున్నవన్నీ చేయగలిగారు.
కశ్మీర్ అందాలను చూడడానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ పర్యాటకులు ఇప్పుడు సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించవచ్చని లడఖ్ పర్యాటక శాఖ ప్రకటించింది.
Kashmir : పర్యావరణానికి ప్లాస్టిక్ పెను ముప్పుగా పరిణమించింది. ఈ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు, చర్యలు అంతగా ఫలించడం లేదు. కానీ, ఓ కుగ్రామం మాత్రం ఈ భూతాన్ని అంతం చేయడానికి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. గ్రామస్తులంతా సమష్టిగా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కేవలం 15 రోజుల్లోనే ఊరిని ప్లాస్టిక్ రహితంగా మార్చేసి.. ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పథకం కాకపోయినా ప్లాస్టిక్పై పోరులో విజయం సాధించడం అధికారులు ప్రశంసలు అందుకుంటోంది. సర్పంచ్ సంకల్పంతో.. […]