తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మాత్రం చంద్రబాబే కనిపిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ మద్దతు అవసరం లేదని అక్కడి బీజేపీ నాయకులు చెబుతున్నా ఎన్డీఏ బలోపేతంలో భాగంగా చంద్రబాబు
మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది.
Karnataka Election Results 2023 : కర్ణాటకలో బిజెపి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు.. ప్రతిపక్షాలను అణగదొక్కడంలో వాటికి అవే సాటి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే చేసింది. కాకపోతే కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి మారిన తర్వాత ఒకప్పుడు దానివల్ల ఇబ్బంది పడిన పార్టీలు అంతకుమించి అనేలాగా చేశాయి. ఒక దశ వరకు ఇవి బాగున్నప్పటికీ అవి రాను రాను కాస్త శృతిమించడంతో జనాలకు ఏవగింపు కలిగింది. పైగా కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీ […]
అయితే ఇన్నాళ్లు తెలంగాణలో మిగతా పార్టీలను బీజేపీ పట్టించుకోలేదు. అదే మైనస్ గా మారుతోంది. ఒకవేళ టీడీపీ, జనసేనల సాయం తీసుకుంటే మాత్రం అందుకు బదులుగా ఏపీలో త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇలా ఎలా చూసినా కర్నాటక ఫలితాలు పులిలా ఉండే బీజేపీని పిల్లిలా మార్చాయనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఓ కొత్త స్ట్రాటజిస్టు తెరపైకి వచ్చారు. ఆయనే సునీల్ కొనుగోలు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఆయన సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు కూడా.
చివరికి ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయంగా వాడుకుంది. ఇదే సమయంలో అల్లర్లను భారతీయ జనతా పార్టీ నియంత్రించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది..
ఎన్నికలకు ముందు 40 శాతం కమిషన్ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ బిజెపి నేతలపై విస్తృతంగా ప్రచారం చేసింది.. ముఖ్యమంత్రి ఫోటోను పేటీఎం స్కానర్ పై ఉంచి "పే సీఎం" అనే క్యాంపెయిన్ నడిపించింది.
కానీ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకోనుంది. జేడీఎస్ తో కలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీకి ఎన్నో గుణపాఠాలు నేర్పిన కర్ణాటక ఎన్నికలు.. కర్ణాటకలో బీజేపీ పరిస్థితి పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
బెంగళూరు పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎండ తీవ్రత కూడా దీనికి ఒక కారణంగా భావిస్తోన్నారు. శాండల్వుడ్ హీరోలు రమేష్ అరవింద్, గోల్డెన్ స్టార్ గణేష్, జగ్గేష్, అమూల్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి ఓటు వేశారు.
సర్వే ఫలితాలను నిజం చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఈ ఇద్దరు నేతలు అత్యున్నత పదవి కోసం తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయంపై పార్టీ నేతలను ప్రశ్నించినప్పుడు భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.