తెలంగాణలో పవన్ పార్టీ జనసేన పోటీ.. పవన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను చూడొచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు పూర్తయ్యాయి. సమన్వయ కమిటీ సమావేశాలు సైతం సంతృప్తికరంగా జరిగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ ప్రయత్నిస్తోందని..
మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జనసేనలో చేరనున్నారా? అందుకే పవన్ కళ్యాణ్ ను కలిశారా? పార్టీలో చేరతానని తన మనసులో ఉన్న మాటను చెప్పారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపిలో ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే తరచు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పొగుడుతుంటారు.
ప్రస్తుతం జనసేన ను నిర్వీర్యం చేయడమే సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్యం. అందుకే ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జనసేనలోకి తన మనసులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి కొంతమంది సన్నిహితులను సజ్జల రామకృష్ణారెడ్డి జనసేనలోకి పంపించేందుకు ప్రత్యేక వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.
జనసేన రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్ పర్సన్ గా ఉన్న పసుపులేటి పద్మావతి వైసీపీలో చేరారు. కుమారుడు సందీప్ రాయల్ తో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి.
తెలంగాణలో పోటీచేయకుంటే బాగుండు కదా పవన్ కళ్యాణ్ అని అందరూ అడుగుతున్నారు. తెలంగాణలో గ్రౌండ్ వర్క్ జరగకుండా ఎక్కువ సీట్లలో పోటీచేయడం పెద్ద మిస్టేక్. క్యాడర్ ను బట్టి పోటీచేయవద్దు.. బలం బట్టి చేయాలి.. పక్కనున్న హైదరాబాద్ లో అయినా పవన్ ప్రచారం చేయాలి కదా.. ఎందుకు తిరగరు.. అన్నది ప్రశ్న.
రాష్ట్రంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం కోసం 28,554 ఎకరాల ప్రభుత్వ భూమిని, 25374 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఏపీలో విద్యాసంక్షేమానికి పెద్దపీట వేసినట్లు వైసిపి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. నాడు నేడు, జగనన్న విద్యా కానుక కిట్లు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకం వంటి పథకాలతో విద్యాసంక్షేమానికి పాటుపడుతున్నట్లు వైసిపి నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆరు అంశాలు, జనసేన నుంచి ప్రతిపాదించిన ఐదు అంశాలను చేర్చి.. ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించారు.
ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం బిజెపితో కలిసి జనసేన అడుగులు వేస్తోంది. ఏపీలో పొత్తులు ఉన్న దృష్ట్యా తెలంగాణ ఎన్నికల్లో టిడిపి సపోర్ట్ చేయాలని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో కోరుతున్నారు.