ఈ క్రమంలోనే లఢక్ లో రెండు అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇవి ఏంటి? లడఖ్ ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ అంతగా చంకలు గుద్దు కోవాల్సిందేముంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణ
లష్కరే తోయిబా అధినేత, బాంబే పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్ సయ్యిద్ కు దగ్గరైన సహ వ్యవస్థాపకుడు ముక్తి ఖైజర్ ఫరూక్ ను కాల్చిపడేశారు.
కశ్మీర్ లోని ప్రతీచోట ఉగ్రవాద మూలాలున్నాయి. కాబట్టి దీన్ని క్రమబద్ధీకరణగా ప్రభుత్వం, సెక్యూరిటీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్ సాయంతో ఏరిపారేస్తున్నారు.
ఓవైపు చొరబాటు యత్నాలు.. మరోవైపు ఏరివేత ఆపరేషన్లు.. ఇంకోవైపు పాకిస్థాన్ కాల్పులు. జమ్మూకశ్మీర్లో తాజా పరిస్థితి ఇది. ఈ క్రమంలో బారాముల్లా జిల్లా యురి సెక్టార్లో శనివారం తెల్లవారుజామున భీకర ఎన్కౌంటర్ జరిగింది.
1989-94 మధ్య జరిగిన పది ప్రముఖ వ్యక్తుల హత్యలపై తిరిగి దర్యాప్తును కేంద్రం ప్రారంభించింది. కేసులను రీఓపెన్ చేసింది. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రక్షణ శాఖ కార్యదర్శిగా అజిత్ దోవల్ ను నియమించారు..రాజ్ నాథ్ సింగ్ కు కూడా దేశ రక్షణ విభాగం మీద గట్టిపట్టు ఉండటం తో మోడీ అనుకున్నవన్నీ చేయగలిగారు.
కశ్మీర్ లో సామాజిక న్యాయం దిశగా కేంద్రం ఇప్పుడు అడుగులు వేస్తోంది. జమ్మూ - కాశ్మీర్ లో సామాజిక న్యాయం దిశగా పార్లమెంట్ లో బిల్లులు ఏంటి? వాటి అమలు ద్వారా ఏం జరుగనుంది.? కశ్మీర్ లోని జనాభా.. రిజర్వేషన్లు, హక్కులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.