2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన మద్దతు తెలిపింది. దీంతో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆ మూడు పార్టీలు కలిస్తే అదే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి.
తాజా పరిస్థితుల్లో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించకపోవడం చర్చకు దారితీస్తోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అందుబాటులో ఉంటారని భావించి సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారు అయ్యింది.
ఏపీ రాజకీయాల విషయంలో అటు అమిత్ షా సైతం ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం జగన్ సైతం తాము ఎన్డీఏలో చేరుతామని చెప్పే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
సాధారణంగా జగన్ ప్రతినెలా ఢిల్లీ వెళ్తుండేవారు. ఇలా వెళ్లిన క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చించినట్లు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేవారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్తే.. తెలుగుదేశం పార్టీ నేతలు సెటైరికల్ గా మాట్లాడేవారు. అసలు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించేవారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆయన వ్యక్తిగత కేసుల కోసమేనని ఆరోపించేవారు.
అత్యవసర కేబినెట్ భేటీ ఎందుకు ఏర్పాటుచేయాల్సి వచ్చింది? అదీ కూడా ఢిల్లీలో ఉండగా ఎందుకు ఆదేశాలిచ్చినట్టు?అన్నదానిపై చర్చ నడుస్తోంది.
Jagan Delhi Tour: వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్ల అప్పుల కోసం కేంద్రం వైపు చూస్తూనే ఉంది. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారు. నవరత్నాలపైనే దృష్టంతా పెట్టి అభివృద్ధిని గాలికొదిలేశాని అపవాదు ఉంది. గత ఏడాది భారీగా నిధులను కేంద్రం జమ చేసింది. అవి కాక మరలా అప్పుల కోసం కేంద్రాన్ని బతిమిలాడుకుంటోంది. ఆ బాధ్యతను ఈ సారి సీఎస్ జవహర్ రెడ్డికి అప్పగించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన […]
ఏపీ సీఎం జగన్ కు ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందట.. ఆయన హుటాహుటిన పయనమయ్యాడని తెలిసింది.. పార్టీ వర్గాలలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మరోసారి న్యూ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఎన్డీఏ ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల నుంచి జగన్కు పిలుపు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం నాటికి ఢిల్లీలో ఉండాలని జగన్ ను […]
రాష్ట్రంలో జగన్ తో కొట్లాడుడే.. కానీ కేంద్రానికి వచ్చేసరికి ఫ్రెండ్ షిప్ చేయడమే.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేయడమే.. బీజేపీ, వైసీపీ దోస్తీ ఫైట్ చూశాక ఇప్పుడు ఎవ్వరికైనా ఇలాంటి అనుమానాలే కలుగక మానవు. ఏపీ గల్లీలో ఫైట్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ బీజేపీ-వైసీపీ డబుల్ గేమ్ ఆడుతున్నాయి. వీరి స్నేహానికి అసలు డిఫెనేషన్ ఏం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ప్రత్యర్థులకు ఎదురవుతోందట.. Also Read: జడ్జిల బదిలీ విషయం చంద్రబాబుకు తెలియదా..? […]
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న.. మొన్నటిదాకా ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులతో వరుసగా భేటి అయ్యారు. ఈక్రమంలోనే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు.. హైదరాబాద్లో వరదసాయం.. ఎయిర్ పోర్టులకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించి వచ్చారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఈమేరకు బీజేపీ పెద్దలను కలుసుకొని తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలను వారికి వివరించారు. తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశం […]