ఐపీఎల్ కెరీర్ ప్రారంభంలో జడ్డు రాజస్థాన్ జట్టు తరఫున ఆడాడు. అతడు 2010లో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించడంతో ఐపిఎల్ నుంచి ఏడాది దూరంగా ఉండాల్సి వచ్చింది.
IPL 2023: ప్రతీ ఐపీఎల్ కొత్త స్టార్లు వెలుగులోకి వస్తున్నారు. తమ టాలెంట్తో ఓవర్నైట్ స్టార్ క్రికెటర్లుగా మారిపోతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లోనూ యువ ఆటగాళ్ల టాలెంట్ను మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించింది. సీజన్ 16 మొత్తంలో 11 మంది క్రీడాకారులు, బౌలింగ్, బ్యాటింగ్లో ఇరగదీశాలు. వీళ్లలో ఐదుగుర్లు టీమిండియాకు ఎంపికవుతారని తెలుస్తోంది. టీం ఇండియాకు ఎంపికయ్యే ఐదుగురు కొత్తవారితోపాటు ఈ ఐపీఎల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన మరో ఆరుగురి గురించి కూడా తెలుసుకుందాం. శుభ్మాన్ గిల్: […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తిగా సాగింది. ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో గల నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్ బంతి బంతికి ఉత్కంఠగా సాగింది.
ధోనీ ఆటగాడిగా అందరు క్రికెటర్లు ఎదుర్కొన్నట్లే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఫామ్ కోల్పయినప్పుడు.. సిరీస్లో ఓటమి చవి చూసినప్పుడు క్రికెట్ అభిమానుల నుంచి విమర్శల వచ్చాయి. కానీ ధోనీ వాటిని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. పాజిటివ్గా తీసుకుని బ్యాట్తో, విజయంతో సమాధానం చెప్పాడు. మీడియా ముందు అసహనం వ్యక్తం చేసిన సందర్భం కూడా ధోనీ కెరీర్లో కనిపించదు.
ఐపీఎల్ లో పరుగులు వరద ఈ ఏడాది పారింది. అందుకు తగ్గట్టుగానే బ్యాటర్లు రెచ్చిపోయారు. దీంతో అత్యధిక రన్ రేట్ నమోదైన సీజన్ గా ఇది మారింది. గత ఏడాది 8.54 ఉండగా ఈసారి 8.99 కు చేరింది. ఈ సీజన్ లో తొలి ఇన్నింగ్స్ లో సగటు స్కోరు 183 పరుగులు కావడం విశేషం. 2018లో 172 పరుగులు యావరేజ్ తో పరుగులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ సగటు ఇన్నింగ్స్ స్కోర్ పెరిగింది.
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. దీని తర్వాత ట్రోఫీ అందుకునేందుకు ధోనీ వెళ్లాల్సి ఉంది. అయితే అతడితోపాటుగా అంబటి రాయుడు, జడేజాలను కూడా తీసుకెళ్లాడు కెప్టెన్. ఐపీఎల్ 2023 ట్రోఫీని వారికే ఇప్పించాడు. దీంతో నెటిజన్లు మరోసారి ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మైదానంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే ధోని.. మానసికంగానూ ఎంతో బలంగా ఉంటాడు. అయితే అటువంటి ధోని తాజాగా ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై గెలిచిన వేళ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా.? కానీ ఇది నిజం.
ముఖ్యంగా రహానే గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సీజన్ లో చివరి దాకా చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన ఫామ్ ని కనబర్చడానికి ప్రధాన కారణాలలో ఒకడిగా నిలిచారు.ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు రహానే ఏమాత్రం డిమాండ్ లేని ఆటగాడు. ఎందుకంటే అతని ఫామ్ మొత్తం పోయింది.
చెన్నై జట్టు 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాల్సి వచ్చింది. భారీ లక్ష్యమే అయినప్పటికీ చెన్నై జట్టులో మంచి ఆటగాళ్లు ఉండడంతో విజయంపై ఆ జట్టు ఆటగాళ్లతో పాటు అభిమానులు ధీమాను వ్యక్తం చేశారు. అయితే, పలుమార్లు మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లలో లక్ష్యాన్ని 171గా ఎంపైర్లు నిర్ణయించారు. ఇది కూడా భారీ లక్ష్యమే.
తాజాగా ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. దీంతో అభిమానులు భయపడుతున్నారు. ధోని తన అంతర్జాతీయ క్రికెట్కు ఎలాగైతే వీడ్కోలు పలికాడో, ఐపీఎల్కు కూడా అలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమోనని దిగులుపడుతున్నారు. ధోనీ లేని ఐపీఎల్ను ఊహించుకోలేమని పేర్కొంటున్నారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం.. వరణుడే సంకేత్రం ఇస్తున్నట్లు గుర్తించాలి.