పాండు రోగానికి శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధం 10 గ్రాములు తీసుకుని దాన్ని 50 గ్రాములు ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని మరగబెట్టి రోజువారీ ఆహారంలో తీసుకుంటే పాండు రోగం తగ్గుతుంది.