మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే రెప్పలు పడిపోతుంటాయి. నిద్రపోవాలన్న ఆకాంక్ష వైపు అడుగులు వేస్తుంటాయి. మనం తీసుకునే ఆహారం, జీర్ణ ప్రక్రియలో వివిధ అంశాలు నిద్రను తెచ్చి పెడతాయి.
గుడ్డుతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గుడ్డును ఉడికించో లేదా ఆమ్లెట్ గా వేసుకుని తింటారు. అయితే ఈ రెండింటిలో ఏది మనకు మేలు చేస్తుంది
కొన్ని పాత్రల లోహాలు ఆహారంలోకి చేరి వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని వారి అధ్యయనంలో తేలింది. వంటసమానులో క్యాడ్మియం, నికోల్, క్రోమియం, కాపర్ ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయట.
రాత్రిళ్లు చిన్నారులు నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతారు. అర్దరాత్రి మెళకువ రావడం లేదా.. మధ్యలో మెళకువ రావడం వంటి సమస్యలు వస్తాయి. అందుకు కారణం వారు పడుకునే ముందు చాక్లెట్ తినడమే.
21 శతాబ్దం ప్రారంభం నంచి జీవన శైలి మారిపోయింది. కంప్యూటర్ జీవన విధానంలోకి రావడంతో అంతా స్పీడప్ అయిపోయారు. ప్రతి పనిని ప్రాక్టికల్ గా చేస్తున్నారు. 10 రోజుల్లో చేసే పనిని ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నారు.
చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వండే పదార్థాల కంటే బయట కనిపించే ఆహార పదార్థాలు రుచిగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో వేడిగా ఉండే ఆయిల్ పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది.
మంచి పుస్తకం మంచి స్నేహితుడి లాంటివాడు అని అంటారు. పుస్తకం చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మంచి కథల పుస్తకం చదవడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. దీంతో ఇష్టమైన బుక్ ను ప్రతి రాత్రి పడుకునే ముందు చదువుకునే అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.
పూర్వీకులు చీకటి తొలగకముందే నిద్రలేచేవారు. ఉదయం పనులన్నీ సూర్యోదయానికి ముందే చేసేవారు. ఆ తరువాత ఎవరి పనులకు వారు వెళ్లేవారు. సాయంత్రం 7 గంటల తరువాత ఎవరూ మెళకువ ఉండేవారు కాదు.
మహిళల్లో బరువు అధికంగా పెరగడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అమెరికా పరిశోధన సంస్థ తెలిపిన ప్రకారం బరువు అధికంగా ఉన్న వారిలో గర్భాశయం, రొమ్ము, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
కాలం మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దీంతో సాంప్రదాయ ఆహారానికి బదులు వెస్ట్రర్న్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. మరోవైపు వాతావరణంలో కాలుష్యం తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.