ఒడిశాలోని కటక్ కు చెందిన గీతాంజలి అనే మహిళ రైలు ప్రమాదంలో మృతుల ఫొటోలు ఉంచిన ప్రదేశానికి వెళ్లింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణిస్తున్నాడని,,, అతని ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు తెలిపింది.వెంటనే అక్కడున్న ఫొటోలు చూడమని పోలీసులు సూచించారు.
ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. జూనియర్ డాక్టర్ల ఎక్స్ గ్రేషియా డిమాండ్ నెరవేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లను ఆదుకునేందుకు అండగా నిలవడం ఆహ్వానించదగ్గ విషయమే. కొవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ల కుటుంబానికి రూ.25 లక్షలు , స్టాఫ్ నర్సులకు రూ.20 లక్షలు, ఎంఎన్వో, ఎఫ్ఎన్వోలకు రూ.15 […]