తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు మద్యం షాపుల ఏర్పాటు అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. పైగా వైన్ షాపులు మాత్రమే కాకుండా ఇటు బెల్ట్ షాపుల ద్వారా కూడా మద్యం పొంగి పొర్లుతుండటంతో తాగే వారు ఎక్కువవుతున్నారు.
డ్రంకెన్ డ్రైవ్. ఇప్పుడు ఈ పేరు చెబితేనే అందరూ హడలి చస్తున్నారు. ఈరోజుల్లో తాగడం కామన్. తాగి ఇంటికి వెళ్లాల్సిందే. అయితే మధ్యలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ప్రయాణికులు, ప్రజలకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మందుకొట్టి వాహనాలను నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ఎందుకంటే హైదరాబాద్ లో సాయంత్రం నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పెరిగిపోతున్నాయి. పోలీసులు పదే పదే తనిఖీలు చేస్తూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయాలు […]
కరోనా కల్లోలంతో హైదరాబాద్ సహా దేశమంతా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఆగిపోయాయి. ఒకరు ఊదాక.. మరొకరు ఊదితే అసలే కరోనా కాలంలో వైరస్ వ్యాపిస్తుందని ఇన్నాళ్లు ఈ టెస్టులు చేయలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో జోరు పెంచారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో అనేక మంది పట్టుబడుతున్నారు. మహానగరం కావడంతో ఇక్కడ నిత్యకృత్యంగా తాగిపట్టుబడడం కామన్ గా కనిపిస్తోంది. ఈ విషయంలో సామాన్యుల సంగతి పక్కనపెడితే.. సెలబ్రెటీలు తాజాగా డ్రంకెన్ డ్రైవ్ […]
తెలంగాణలో న్యూ వేడుకలకు ప్రభుత్వం పలు ఆంక్షలు పెడుతూ అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూనే న్యూ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఈమేరకు పోలీస్ యంత్రాంగం సైతం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంది. Also Read: న్యూ ఇయర్కి తెలంగాణలో గ్రాండ్ వెల్కం డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం.. నగరాల్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే […]
అవును.. తెలంగాణలో అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉండే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 31, జనవరి 1 తేదీల్లో బార్లు, క్లబ్బలు అర్ధరాత్రి ఒంటి గంట వరు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఎస్ డీ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశార. కాగా డ్రంకెన్ డ్రైవ్ యథావిధిగా ఉంటుందని తెలిపింది. కాగా ఇటీవల సైబరాబాద్ సీపీ మాత్రం హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు […]
ఇకపై సైబరాబాద్ పరిధిలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ఐపీసీ 304 సెక్షన్ కింద కేసులు నమోద చేసి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా చూస్తామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో నిన్న ఒక్కరోజే 402 మంది పై కేసులు నమోదయ్యాయన్నారు. ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయన్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ తో పాటు ఎస్వోటీ పోలీసులు కూడా డ్రంకెన్ […]