Coronavirus Saftey Tips : కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మనకు ‘నవరత్నాలు’ అంటుబాటులో ఉన్నాయి. మరి అవేమిటో చూద్దామా ? 1) “నిమ్మకాయ” రోజు నిమ్మకాయ రసం తప్పనిసరిగా త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది. కరోనా నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. 2) “బాదo” ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తింటే.. విటమిన్ E తో పాటు జలుబు నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. 3)”పెరుగు” ప్రతి […]
Havana Syndrome: ఇంత కాలం కరోనా వైరస్ తోనే కాలం వెళ్లదీస్తున్నాం. వైరస్ ధాటికి ప్రపంచమే కుదేలైపోతోంది. మొదటి, రెండో దశల్లో మనుషులు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పటికి కూడా దాని సెగ తగులుతూనే ఉంది. కొత్త వేరియంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో హవానా సిండ్రోమ్ అనే కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. కానీ అది కేవలం దౌత్యవేత్తలకే సోకడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై అమెరికా ఆందోళన చేస్తోంది. తమ రాయబారులను […]
Covid Third Wave: కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. మూడో దశ ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిరంతరంగా కొనసాగుతోంది. దేశంలో దాదాపు 75 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో కరోనా ఎప్పటికి ఉండిపోయే (ఎండమిక్) దశలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మనం నిరంతరం కరోనాతో సహవాసం చేయాల్సిందే అని చెబుతున్నారు. కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్న క్రమంలో థర్డ్ వేవ్ […]
ap high court green signal to ganesh chaturthi celebrations with five people : ఏపీలో కరోనా.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హిందువుల ఆరాధ్య పండుగ అయిన గణేష్ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అందరూ ఇంట్లోనే పండుగను చేసుకోవాలని.. ఈసారి బహిరంగ మండపాలను వేసుకోవద్దని ఆదేశించింది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్ష బీజేపీ, టీడీపీ.. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొన్నిరోజులుగా ఏపీ […]
Nipah virus is more dangerous than corona virus.: ఈ గబ్బిలాలు ఉన్నాయే.. మనిషికి ప్రాణాంతక వ్యాధులను కలుగజేస్తున్నాయి. ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనాకు గబ్బిలాలే కారణం అని తెలిసింది. ఇప్పుడు భారత్ లో వెలుగుచూసిన కొత్త డేంజర్ వైరస్ ‘నిఫా’కు కూడా ఇదే గబ్బిలాలు వాహకాలన్న విషయం కలవరపెడుతోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా కేసులతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇప్పుడు దానికి తోడు మరో వైరస్ ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. […]
Coronavirus: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాము విషంతో కరోనాకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా పాము విషం ప్రాణాలను తీస్తుందనే సంగతి తెలిసిందే. అయితే పాము విషంను ఔషధంగా మారిస్తే ఆ విషమే ప్రాణాలను నిలిపే అవకాశాలు ఉంటాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసే గుణం పాము విషంలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాలిక్యూల్స్ అనే జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. బ్రెజిల్ […]
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినా పూర్తిస్థాయిలో కరోనా కట్టడి కాలేదు. థర్డ్ వేవ్ గురించి వైరల్ అవుతున్న వార్తల వల్ల ప్రజలు చాలా టెన్షన్ పడుతున్నారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న సంవత్సరం తర్వాత కూడా కొంతమందిని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న 50 శాతం మంది రోగులు ఒకటి లేదా రెండు కరోనా లక్షణాలను ఇప్పటికీ కలిగి ఉన్నారు. లాన్సెట్ జర్నల్లో ఈ అధ్యయనానికి […]
School reopening: కరోనా (Corona) ప్రభావంతో పాఠశాలలు (Schools) గత మార్చి నుంచి మూతపడ్డాయి. వైరస్ ధాటికి లాక్ డౌన్ విధించడంతో అన్ని సంస్థలు మూతపడ్డాయి. మార్చి 15 నుంచి నిరాటంకంగా ఇప్పటివరకు మూసే ఉన్నాయి. దీంతో ఆన్ లైన్ తరగతులతో విద్యార్థులు చదువుతున్నా దాని వల్ల ప్రయోజనం చేకూరడం లేదు. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై వచ్చే నెల ఒకటి నుంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా […]
Corona Third Wave: దేశంలో కరోనా మూడో దశ(Corona Third Wave) ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. సెప్టెంబర్ (September), అక్టోబర్ (October) నెలల్లో దేశంలో థర్డ్ వేవ్ తన ప్రభావం చూపనుందని రెండు సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. సెప్టెంబర్ లో రోజుకు దాదాపు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ నీతి ఆయోగ్ కేంద్రాన్ని […]
Corona Third Wave: దేశంలో కొవిడ్(COVID) మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు కేసులు తగ్గినా ప్రస్తుతం కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో కరోనా మహమ్మారిపై హెచ్చరికలు చేస్తోంది. మూడో దశ (Third Wave) ముప్పు రానుందని చెబుతోంది. రెండో దశలో ఎదుర్కొన్న కష్టాలను బేరీజు వేసుకుని అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తోంది. దీంతో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నివేదిక వెల్లడిస్తోంది. గత మార్చిలో కొవిడ్ ప్రభావంతో […]