విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైసిపి కలవరపాటుకు గురవుతోంది.అందుకే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తోంది.
రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నో విపత్తులు విధ్వంసాన్ని సృష్టించాయి. తితలి, హుద్ హుద్, లెనిన్, తాజాగా మిచాంగ్ తుఫాన్లు కాకావికలం చేశాయి. అయితే సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో ఎన్నో రకాలుగా విపత్తులు వచ్చాయి.
తుఫాను బాధితులకు అందించే సాయాన్ని సీఎం జగన్ ప్రకటించారు. కేజీ ఆనియన్, కేజీ ఉల్లిగడ్డ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, చత్తీస్గడ్ లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మధ్యప్రదేశ్ తప్ప.. అన్ని రాష్ట్రాల్లో అధికార పక్షానికి షాక్ తగిలింది. అధికారపక్షం వైఫల్యాలతోనే ప్రజలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత. దీనిని అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని విశ్వసించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట విశాఖలో అడుగు పెట్టాలని జగన్ ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేంద్రం మాత్రం ఏపీ రాజధాని అమరావతిని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ రాష్ట్రాల రాజధానులపై అడిగిన ప్రశ్నలో భాగంగా.. సవివరంగా ఈ విషయాన్ని తేల్చేసింది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్న కెసిఆర్ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ సర్కార్కు కొరకరాని కొయ్యగా మారారు. ఏకంగా పెన్షనర్లతో ఓ పార్టీ పెట్టించి పోరాటానికి దిగడం విశేషం. టిడిపి ప్రభుత్వ హయాంలో ఐవైఆర్ కృష్ణారావు ఒక వెలుగు వెలిగారు.
సాధారణంగా గిరిజనులు అల్పసంతోషులు అంటారు. వారు ఏమీ భారీగా అడగరు. ఇవ్వలేదని ఏనాడు ఆందోళన చేయరు. అయితే తాము పండించిన పంటలు, అటవీ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు వెళ్లడానికి దారి కావాలని కోరుకున్నారు.