ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంతో అగ్రరాజ్యం అమెరికా రాజకీయం వేడెక్కింది. జో బైడెన్ ప్రభుత్వం ఇరాన్కు చేసిన ఆర్థిక సాయంతోనే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడికి తెగబడ్డారంటూ
నిధులు అటు అమెరికా నుంచి.. ఇటు చైనా నుంచి నిధులు వస్తున్నాయి. నిధులు ఒకే సంస్థ స్వీకరిస్తోంది.
‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను పంపాయి.
ఈ హెల్త్ గ్యారేజీలో చికిత్స కూడా వెరైటీగా ఉంది. మెకానిక్ గ్యారేజీలో వాహనాలకు రిపేర్ చేసినట్లుగానే.. ఈ గ్యారేజీలో మనుషుల రోగాలకు రిపేర్ చేస్తున్నారు. మెకానిక్ షెడ్డులో ఉన్నట్లుగానే ఇక్కడ సెట్టింగ్, బెండింగ్ తీసే పెద్దపెద్ద పరికరాలు ఉన్నాయి.
చైనీయులు తేయాకును దైవ ప్రసాదంగా భావిస్తారు. ఆ దేశంలోని ఒక ప్రాంతంలో బోధిసత్వుడి కంచు విగ్రహం ప్రతిష్టించి ఉంది. అది ఓ పురాతన ఆలయమట. ఓ నిరుపేద రైతు రోజూ వచ్చి ఆ గుడిని శుభ్రం చేస్తుండేవాడు.
తాజా వివాదంతో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా టూర్ రద్దు చేసుకున్నారు. భారత్ తరఫున క్రీడా వేడుకల ప్రారంభోత్సవానికి ఠాకూర్ హాజరుకావాల్సి ఉంది.
డోక్లాం సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల మధ్య వివాదం చెలరేగింది. అప్పట్లో కూడా ఇరు దేశాల సైనికులు వాగ్వాదానికి దిగారు. అయితే ఈసారి కూడా చైనా దేశ సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
అరుణాచల్లోని ప్రాంతాలకు చైనా పేర్లు సూచిస్తూ ఈవిధంగా డ్రాగన్ మ్యాపులు విడుదల చేయటం ఇది మూడోసారి. ఈ ఏడాది ఏప్రిల్లో అరుణాచల్ ప్రదేశ్లోని 11 ప్రాంతాల పేర్లను చైనీస్, టిబెటన్, పిన్యున్ భాషల్లో చైనా సివిల్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించింది.
చంద్రుడి దక్షిణ ధృవం పై దిగుతుంది. అది ఇక్కడ ఉపరితలంపై నమూనాలు సేకరించి భూమికి తిరిగి వస్తుంది. దీనిని ఎప్పుడు ప్రయోగిస్తారు అనే విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు.