2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది. 152 స్థానాల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది అభ్యర్థులు నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు.
మంచు మనోజ్ రాజకీయ ప్రవేశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఈ నేపథ్యంలోనే మనోజ్ కు, తన తండ్రి మోహన్ బాబుకు మధ్య వివాదం రాజుకుందేమోనంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి పత్రిక ఓనర్ కు చంద్రబాబుకు సంబంధం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెనకటి రోజుల్లో ఇటలీ తుమ్మితే ఫ్రాన్స్ కు జలుబు వచ్చినట్టు.. చంద్రబాబుకు ఏమైనా అయితే రాధాకృష్ణ తట్టుకోలేడు.
తెలంగాణ ఎన్నికల తో పాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చి ఉంటే చంద్రబాబు వ్యూహం మరోలా ఉండేది. ఇండియా కూటమి వైపు స్వేచ్ఛగా అడుగులు వేసేవారు.
ఏపీలో చంద్రబాబు నాయుడు ని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, టిడిపి సానుభూతిపరులు రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు పూర్తయ్యాయి. సమన్వయ కమిటీ సమావేశాలు సైతం సంతృప్తికరంగా జరిగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ ప్రయత్నిస్తోందని..
కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాహాటంగా మద్దతు తెలిపిన మాట వాస్తవమే. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడమే ఇందుకు కారణం. టిడిపి నాయకత్వం కానీ.. చంద్రబాబు కానీ ఎక్కడా నోరు మెదపలేదు.
ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో ఆయన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి కీలక షెడ్యూల్ ఒకటి విడుదల అయింది.
చంద్రబాబు తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న తరుణంలో ఓ ఘటన ఆసక్తి రేపింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలోనే.. ఏపీ మంత్రి రోజా వచ్చారు.
ప్రస్తుతం చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ దేవస్థానాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం తిరుమలలోని స్వామివారి దర్శనం చేసుకుని అమరావతి చేరుకోనున్నారు.