పట్టభద్రురాలు అయినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో.. నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ వాటిని నెరవేర్చకపోవడంతో.. తాను పోటీ చేస్తున్నట్టు శిరీష ప్రకటించింది. అనుకున్నట్టుగానే ఆమెకు సమాజం మద్దతు లభించింది.
బీఆర్ఎస్ అభ్యర్థిగా హర్షవర్దన్ రెడ్డి, బీజేపీ నుంచి అల్లెని సుధాకర్ రావు పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా.. ఇక్కడ టీడీపీ ఒకసారి, టీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది.
2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నాథ్ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషి బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడారు. సీపీ జోషికి 62,216 ఓట్లు పోల్కాగా.. జోషికి 62,215 ఓట్లు వచ్చాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత ఏడుసార్లు శాసనసభకు ఎన్నికైన వారు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి , ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ ఈ ఘనత పొందారు.
ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందన్న చర్చ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉంది. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. కానీ టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి.
తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో నిన్నంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేటీఆర్ మూడోసారి గెలుస్తున్నామని, తుపాకీ పట్టుకున్న ఒక ఫోటోను ట్విటర్లో ట్వీట్ చేశారు.
వారం వారం వర్తమాన రాజకీయ పరిస్థితుల మీద తనకున్న పరిజ్ఞానం మేరకు రాధాకృష్ణ వ్యాసాలు రాసుకుంటూ పోతాడు.. సో ఇందులో ఎంత నిజం ఉంది, మరెంత కల్పితం ఉంది అనేది పక్కన పెడితే.. అలా రాయడం అంటే మామూలు విషయం కాదు.
తెలంగాణలో తొలిసారిగా హంగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే.. ఎవరరెవరు కలుస్తారన్న చర్చ ఇప్పటికే జరుగుతోంది. బీఆర్ఎస్ మిత్రపక్షం, కేసీఆర్ తన దోస్తుగా చెప్పుకునే అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం మద్దతు ఇవ్వడం ఖాయం.
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడతామని కేసీఆర్ భావిస్తున్నారు. ధీమా వ్యక్తం చేస్తున్నారు. బోటాబోటి మెజారిటీ వచ్చినా.. 50 స్థానాల వరకు చేజిక్కించుకున్నా.. కెసిఆర్ మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి అధికారాన్ని హస్త గతం చేసుకుంటారని అనుమానాలు ఉన్నాయి.
ఆరు నెలల క్రితం వరకు భారతీయ జనతా పార్టీ మంచి దూకుడు మీద ఉంది. అధికార బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంది. అయితే ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 2018 ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైన పార్టీ.