కొన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 1987లో మిజోరం రాష్ట్రంగా అవతరించింది. అప్పటినుంచి ఈ ఈశాన్య రాష్ట్రాన్ని మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్ పార్టీలే పాలించాయి.
ఫస్ట్ మీటింగ్ లోనే సీట్ల సర్దుబాటు వచ్చే అవకాశమే లేదని రెండు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇది పొత్తు విచ్ఛిన్నానికి జరుగుతున్న కుట్రగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నాయి.
019 ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేసిన శేషుకుమారికి పాతిక వేల పై చిలులు ఓట్లు వచ్చాయి. 2009లో ప్రజారాజ్యం సొంతం చేసుకున్న సీటు కూడా ఇది. ఇలా అన్నవిధాలా ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకొని పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని వైసీపీ అనుమానిస్తోంది.
కుమారస్వామి అక్కడ సీఎం అయితే మాత్రం ఇక్కడ ఏపీలో జనసేన ఆలోచనలు మారిపోతాయని అంటున్నారు. ఏపీలో కూడా ఈసారి హోరాహోరీ పోరు సాగనుంది. అధికార వైసీపీ ఎంత చెడ్డా డెబ్బై నుంచి ఎనభై సీట్ల దాకా గెలుచుకుటుందని అంచనాలు ఉన్నాయి.
బీజేపీ ఈ రెండు పార్టీలతో జత కడుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలోనూ రాజకీయంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తోంది.
భజరంగ్ దళ్ ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ మాటను బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుంది. గత ఐదేళ్లుగా కర్నాటకను పాలించింది తానేనన్న విషయం మరిచిపోయింది. ఈ ఐదేళ్ల పాలనలో తాను ఏం చేసింది చెప్పుకునే బదులు.. కాంగ్రెస్ నోరుజారిన మాటనే హైలెట్ చేస్తోంది. హనుమాన్ చాలీసా చదువుతోంది.
Assembly Election : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సమరానికి సై అంటున్నాయి. మూడోసారి విజయం సాధించాలని బీఆర్ఎస్, అధికార బీఆర్ఎస్ను గద్దించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫోకస్ చేసింది. ఈమేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని తెలంగాణ రాష్ట్రానికి […]
కేంద్ర కేబినెట్లో ఇటీవల భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 12 మంది మంత్రులకు ఉద్వాసన పలుకగా.. 43 మందితో కేబినేట్లో చాలా మార్పులు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేశారన్న చర్చ సాగుతోంది. అయితే కొత్తగా కేబీనేట్లోకి తీసుకున్నవారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 14 మందిని మంత్రులను చేశారు. త్వరలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చారా..? అన్న […]
రాజకీయ పార్టీని నడిపించడమంటే ఆషా మాషీ కాదు. ఎన్నో యుక్తులు, కుయుక్తులు తెలిసి ఉండాలి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి. కొందరు రాజకీయ నాయకులు తాము బతికి ఉండగానే వారసత్వాన్ని రంగంలోకి దింపి తమ పార్టీ మనుగడను కాపాడుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల వారసుడు రాజకీయాల్లోకి రాకముందే వ్యవస్థాపకుడు మరణిస్తే ఆ పార్టీ ఛిన్నాభిన్నమవుతుందని లోక్ జనశక్తి పార్టీ గురించి తెలిస్తే అర్థమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్న కీలకంగా ఉండే లోక్ […]
పశ్చిమబెంగల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటట్లోనే ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 822 అసెంబ్లీ స్థానాలకు జరిగే కౌంటింగ్, ట్రెండ్స్, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ యూజర్లు లాగాన్ కావాల్సి ఉంటుంది. రిజల్ట్ ట్రెండ్స్ కు 8 గంటల నుంచే వెబ్ సైట్, యాప్ లో ఈసీఐ మొదలు పెడుతుంది.