తెలంగాణ ఎన్నికల తో పాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చి ఉంటే చంద్రబాబు వ్యూహం మరోలా ఉండేది. ఇండియా కూటమి వైపు స్వేచ్ఛగా అడుగులు వేసేవారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.
వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలుగుదేశం,జనసేన మధ్య పొత్తు కుదిరింది. అయితే ఏపీలో బిజెపి ఎవరితో కలిస్తే అవతల పార్టీతో కాంగ్రెస్ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, చత్తీస్గడ్ లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మధ్యప్రదేశ్ తప్ప.. అన్ని రాష్ట్రాల్లో అధికార పక్షానికి షాక్ తగిలింది. అధికారపక్షం వైఫల్యాలతోనే ప్రజలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.
తెలంగాణలో పవన్ పార్టీ జనసేన పోటీ.. పవన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను చూడొచ్చు.
తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకోవడం పవన్ చేసుకున్న సాహసం. అక్కడ బలమైన నాయకత్వం కొరవడింది. బండి సంజయ్ లాంటి నాయకత్వం తప్పించిన తర్వాత బిజెపి ఏరి కోరి కష్టాలను తెచ్చుకుంది.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత. దీనిని అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని విశ్వసించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట విశాఖలో అడుగు పెట్టాలని జగన్ ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేంద్రం మాత్రం ఏపీ రాజధాని అమరావతిని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ రాష్ట్రాల రాజధానులపై అడిగిన ప్రశ్నలో భాగంగా.. సవివరంగా ఈ విషయాన్ని తేల్చేసింది.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్న కెసిఆర్ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు పూర్తయ్యాయి. సమన్వయ కమిటీ సమావేశాలు సైతం సంతృప్తికరంగా జరిగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ ప్రయత్నిస్తోందని..