కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పదవులు అనుభవించిన వారు ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైంది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఆదరణ లేకపోయింది. దీంతో నాయకులు వైసిపి బాట పట్టారు.
వాస్తవానికి కాంగ్రెస్ కు ఏపీలో కనీస ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమని సాకుగా చూపుతూ చాలామంది నాయకులు ఆ పార్టీని వీడారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వారికి అభిమానం చావలేదు.
వేలాదిమంది మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ లో ఉపాధి పొందుతారు. వందలాది బోట్లలో మత్స్యకారులు వేటకు వెళుతుంటారు. వేటాడి తెచ్చిన మత్స్య సంపద సైతం అగ్నికి ఆహుతి కావడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసులో చంద్రబాబు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ చేశారు.
పవన్ మద్దతుదారులు ఎవ్వరూ కూడా వైసీపీ చానెల్స్ చూడడం లేదు. ఇటువంటి వార్తలను ఎవ్వరూ నమ్మడం లేదు. దీనివల్ల జగన్ కే బెడిసికొడుతుంది.
మూడేళ్ల కిందటి వరకు రైలు ప్రమాదాలు పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. ఎక్కడో ఓ చోట పట్టాలు తప్పడం, సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఏర్పడడం కానీ.. ఇటీవల మాత్రం ఓకే ట్రాక్ లో వస్తున్న రైలు ఢీ కొట్టుకుంటున్నాయి.
ప్రమాద ఘటనా స్థలమైన కంటకాపల్లి వద్ద ఆదివారం ఉదయం నుంచి సిగ్నలింగ్ లో సమస్య ఉన్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు సరి చేస్తూ వస్తున్నా పూర్తిస్థాయిలో సమస్య కొలిక్కి రాలేదు.
ముందుగా విశాఖ రైల్వే స్టేషన్ నుంచి పలాస ప్యాసింజర్ బయలుదేరింది. సరిగ్గా కంటకాపల్లి - అల మండల మధ్య సిగ్నల్ కోసం నెమ్మదిగా వెళుతూ 848 కిలోమీటర్ల వద్ద ట్రాక్ పై నిలిచింది. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు వస్తాయని జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ సర్వే చేపట్టింది. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైయస్సార్సీపి 25 ఎంపీ స్థానాలు గాను అన్నింటినీ కైవసం చేసుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.
అధికారులు నిర్వహించిన సోదరులలో ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి అని మీడియా ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తున్నారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాలు ఉన్న కేసులో ఈ సోదాలు నిర్వహిస్తున్నామని చెబుతున్న ఎన్ఐఏ అధికారులు..