ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మరణించారు. ఆంధ్ర, ఒడిశా భార్డర్ లో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత ఏసీఎం కిషోర్ మ్రుతి చెందారు. ఈ విషయాన్ని ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఐజీ పి సుందర్ రాజ్ ధ్రువీకరించారు. బిజాపూర్ జిల్లా కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్బా అటవీ ప్రాంతంలో ఇరు బలగాల మధ్య కాల్పలు జరిగాయన్నారు. కాగా మావోయిస్టు మ్రుతదేహంతో పాటు […]

Written By: Suresh, Updated On : November 26, 2020 4:50 pm
Follow us on

మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మరణించారు. ఆంధ్ర, ఒడిశా భార్డర్ లో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత ఏసీఎం కిషోర్ మ్రుతి చెందారు. ఈ విషయాన్ని ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఐజీ పి సుందర్ రాజ్ ధ్రువీకరించారు. బిజాపూర్ జిల్లా కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్బా అటవీ ప్రాంతంలో ఇరు బలగాల మధ్య కాల్పలు జరిగాయన్నారు. కాగా మావోయిస్టు మ్రుతదేహంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.