Site icon OkTelugu

AFghan crisis: ర్యాలీపై తాలిబన్ల తూటాల వర్షం

Taliban

Taliban

తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్ లో ముష్కరులు విధ్వంసకాండ మొదలైంది. నిన్న తాలిబన్లపై నిరసన ప్రదర్శన చేసిన కొందరిపై కాల్పులు జరపగా.. తాజాగా నేడు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీలో తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆఫ్గానిస్థాన్ లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు. ఈసారి తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అయిే అసదాబాద్ నగరంలో కొందరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు.

Exit mobile version