Site icon OkTelugu

రాష్ట్రం గొప్ప చిత్రకారుడిని కోల్పోయింది.. కేసీఆర్

KCR Sentimant

KCR Sentimant

ప్రముఖ చిత్రకారుడు ఎల్. గోఫి (69) మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు తన కుంచెతో అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. గోపి మరణంతో తెలంగాణ గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందన్నారు. ఈ సందర్భంగా చిత్రకారుడి కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొవిడ్ తో చికిత్స పొందతూ ఎల్. గోపి శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ మహాప్రస్థానంలో సాయంత్రం కొవిడ్ నిబంధనలను అనుసరించి దహన సంస్కారాలు నిర్వహించారు.

Exit mobile version