జూన్ 15 నుంచి రైతు బంధు సాయం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నారు. జూన్ 25 లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ పూర్తి కానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ పై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్-బి నుంచి పార్ట్ – ఏలోకి చేరిన రైతులకు రైతు బంధు వర్తించనుంది. జూన్ 10 కటాఫ్ తేదీగా ఈ పథకం వర్తింపు ఉండనుంది.

Written By: Suresh, Updated On : May 29, 2021 8:13 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నారు. జూన్ 25 లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ పూర్తి కానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ పై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్-బి నుంచి పార్ట్ – ఏలోకి చేరిన రైతులకు రైతు బంధు వర్తించనుంది. జూన్ 10 కటాఫ్ తేదీగా ఈ పథకం వర్తింపు ఉండనుంది.