Site icon OkTelugu

86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు

CM Jagan

CM Jagan

వైకాపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండో ఏటా ఇచ్చిన మాటకే పెద్ద పీట పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ రెండేళ్లలో ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ. 95,528 కోట్లు.. పరోక్షంగా రూ. 36,197 కోట్లు జమ చేశామన్నారు. రాష్ట్రంలో ని 86 శాతం ఇళ్లకు ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు అందాయని సీఎం జగన్ వివరించారు.

Exit mobile version