Paralympics: టేబుల్ టెన్నిస్ లో ఫైనల్ కు భవీనాబెన్ పటేల్

పారాలింపిక్స్ లో భారత్ కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్ లో చైనా క్రీడాకారిణిపై భవీనాబెన్ విజయం సాధించింది. జాంగ్ మియావోపై 3-2 తేడాతో సత్తా చాటింది. దీంతో ఫైనల్ కు చేరిన భవీనా భారత్ కు ఓ పతకం ఖరారు చేసింది. పోలియో జయించి పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచిన భవీనాబెన్ ప్రయాణం పలువురికి ఆదర్శం.

Written By: Suresh, Updated On : August 28, 2021 7:53 am
Follow us on

పారాలింపిక్స్ లో భారత్ కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్ లో చైనా క్రీడాకారిణిపై భవీనాబెన్ విజయం సాధించింది. జాంగ్ మియావోపై 3-2 తేడాతో సత్తా చాటింది. దీంతో ఫైనల్ కు చేరిన భవీనా భారత్ కు ఓ పతకం ఖరారు చేసింది. పోలియో జయించి పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచిన భవీనాబెన్ ప్రయాణం పలువురికి ఆదర్శం.