టిడ్కో ఇళ్ల కేటాయింపు ఘనత మాదే: జీవీఎల్

టిడ్కో ఇళ్ల కేటాయింపు ఘనత మాదేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన  కింద టిడ్కో నిర్మించిన దాదాపు 3 లక్షల ఇళ్ల సమస్యను పార్లమెంట్ లో  లేవనెత్తినట్లు పేర్కొన్నారు. టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్ లో మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేసే విధంగా,  లబ్ధిదారులకు కేటాయంచేలా ఈ విషయాన్ని పట్టణ మంత్రిత్వ శాఖ మంత్రితో, అలాగే పార్లమెంట్ లో ప్రస్తవించినట్లు తెలిపారు.  ఏపీలో 2. 62 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నారు. […]

Written By: Suresh, Updated On : July 29, 2021 5:23 pm
Follow us on

టిడ్కో ఇళ్ల కేటాయింపు ఘనత మాదేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన  కింద టిడ్కో నిర్మించిన దాదాపు 3 లక్షల ఇళ్ల సమస్యను పార్లమెంట్ లో  లేవనెత్తినట్లు పేర్కొన్నారు. టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్ లో మౌలిక సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేసే విధంగా,  లబ్ధిదారులకు కేటాయంచేలా ఈ విషయాన్ని పట్టణ మంత్రిత్వ శాఖ మంత్రితో, అలాగే పార్లమెంట్ లో ప్రస్తవించినట్లు తెలిపారు.  ఏపీలో 2. 62 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించనున్నారు. టిడ్కో ఇళ్లలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి వచ్చే నెలలోగా లబ్ధిదారులకు కేటాయించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ఇది  జీవీఎల్ ఘనతగా చెబుతున్నారు.