Rajasthan: పోలీసులంటే మన సమాజం ఎందుకు భయపడుతుందో తెలుసా? వాళ్లు రక్షక బటులు కాబట్టి. ఎవరైనా తప్పు చేస్తే దండించే అధికారం వారికి ఉంది కాబట్టి. అన్నింటికీ మించి శాంతి భద్రతల పరిరక్షణలో వారు అసలు రాజీపడరు కాబట్టి. కనిపించే చట్టానికి, ధర్మానికి, న్యాయానికి వారు ప్రతీకలు కాబట్టి.. సమాజం వారిని గౌరవిస్తుంది. అంతకుమించి భయపడుతుంది. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకున్న పోలీసులను మనం చూసాం. వారి […]
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన కలకలం రేపింది. ఇటీవల రెండు కుటుంబాలు బంధం ఏర్పరుచుకున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేశారు. అతిథులు, చుట్టాలను పిలిచి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు.
దేశంలో ఉన్న ప్రముఖ నదుల్లో గంగానది ఒకటి. బీహార్ రాష్ట్రంలో ఖగారియా, అగువాని ప్రాంతాల మధ్య ఖగారియా జిల్లాలో గంగానదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సుల్తాన్ గంజ్ అని పేరు పెట్టారు.
ఒక యువకుడు తనకు అత్యవసరమైన పని ఉండడంతో తన స్నేహితుడి కారును అడుగుతాడు. ఆ కారు కొత్తదే అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాదు. విసిగి వేసారి పోయి తన స్నేహితుడి సహాయం కోరతాడు. దీంతో అతడు వచ్చి ఇతడు మనకులపొడే, వెంటనే స్టార్ట్ కా అనే ఒక కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతాడు. దీంతో కారు వెంటనే స్టార్ట్ అయిపోతుంది.
మైనా కన్వర్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ముంబైలో పనిచేస్తున్నాడు. పిల్లలు చదువుల కోసం తల్లి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మైనాకు, ఆమె మరిది దీపక్కు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా వివాహేతర సంబంధం కొనసాగించారు.
ఇందు కోసం ఆమె సాగరతీరంలో సేద తీరారు. భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి వేడుకల్లో మునిగి తేలుతుంది. అనసూయ రొమాంటిక్ గా మారిపోయారు. ఏకంగా టూ పీస్ బికినీ ధరించింది. భర్తను లిప్ కిస్సులతో ముంచెత్తింది. అనసూయ మ్యారేజ్ యానివర్సరీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి . అనసూయ తెగింపుకు జనాలు నోరెళ్ళబెడుతున్నారు.
‘అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్లు.. వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి.
ఈ జంట వివాహానికి ధోనీ రాలేడని తెలుసుకుని.. చెన్నై జట్టు ట్రోఫీ నెగినప్పుడే ధోని ఆశీర్వాదాన్ని తీసుకుంది. టైటిల్ నెగ్గిన రోజే ధోని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
యుక్త వయసు అమ్మాయిలా కనిపించేలా చేసేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. కన్న తల్లి చేష్టలను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్కు ఫోన్ చేసి చైల్డ్లైన్ను ఆశ్రయించింది.
ఈ ఫొటోలో ఇలియానా చేతికి ఉంగరం ఉండడాన్ని మనం గమనించొచ్చు. అంటే వీళ్లిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకొని చాలా కాలం అయ్యిందనే విషయం ఈ ఫోటో ద్వారా తెలిసిందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ వ్యక్తి ఎవరు?, ఏమి చేస్తుంటాడు?, సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తా?, లేదా వేరే రంగానికి సంబంధించిన వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది.
టా శ్రీనివాస రావు అలా మాట్లాడాడు అంటే ఆయనకీ పవన్ కళ్యాణ్ అంటే ఎంత మంటో అర్థం అవుతుందని, గతం లో నాగబాబు ఆయనని పచ్చి బూతులు తిట్టడం లో తప్పే లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.
మాతృత్వం అనేది స్త్రీలకు మరో జన్మలాంటిది. అలాంటి మాతృత్వానికి నిలయం గర్భం.. కడుపుతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి.. ఒత్తిడికి లోనుకావొద్దు.. సుఖ ప్రసవం కోసం మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, కొంతమంది వెర్రి ఇలా పిచ్చి ఫొటో షూట్లకు దారి తీస్తోంది. ఏమాత్రం పొరపాటు జరిగిన తల్లితోపాటు కడుపులోని బిడ్డకు కూడా ప్రమాదం తప్పదు. ఇలాంటి సమయంలో ఇలా ఫొటో షూట్చేయడంపై విరమ్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు కూడా ఇలాంటివి మంచిది కాందటున్నారు.
మోసాలను మొగ్గలోనే తుంచాలి. వారి పన్నాగాన్ని వారికే కొట్టాలి. మనం జాగ్రత్తగా ఉంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్ ను సాధ్యమైనంత వరకు లిఫ్ట్ చేయకుండా ఉండటమే శ్రేయస్కరం.
కుమార్తెను సినిమా హీరోయిన్ చేద్దామని తల్లి కలలుగంటోంది. ఈ క్రమంలో బాలిక అవయవాలు బొద్దుగా పెరగాలని.. అప్పుడే హీరోయిన్ గా ఎంపికయ్యే చాన్స్ ఉందని ఎవరో ఇచ్చిన సలహా మేరకు బాలికపై సూదిమందులు ప్రయోగించింది. నొప్పి భరించలేని బాలిక 1098 ద్వారా చైల్డ్ లైన్ ను ఆశ్రయించింది.
తొలుత కోరమాండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్సేనంటూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కానీ.. మొదట పట్టాలు తప్పింది కోరమాండలేనని రైల్వే అధికారులు ప్రకటించారు.
ఇలియానా తన ప్రియుడితో కలిసి బేబీమూన్కి వెళ్లింది. ఆమె రొమాంటిక్ డేట్ నైట్లో అతని చేతిని పట్టుకున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. వారి చేతుల్లోని (నిశ్చితార్థం లేదా పెళ్లి?) ఉంగరాలను చూపించింది. అతనిపై చేయివేసేటప్పుడు, 'నా శృంగార ఆలోచన అతనికి ప్రశాంతంగా తిననివ్వదు' అని రోమాంటిక్ గా రాసుకొచ్చింది.
ముందస్తుగా ప్రణాళిక ప్రకారం శశికుమార్ తన వద్ద ఫారిన్ లిక్కర్ ఉందని చెప్పి రాజశేఖర్ ను ఒంటరిగా తీసుకెళ్లాడు. అప్పటికే మద్యంలో విషం కలిపి ఇవ్వడంతో రాజశేఖర్ స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికే మృతిచెందాడు.