యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. దీంట్లో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల తెలిపారు.
Chandrababu Naidu Manifesto : మహానాడులో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అవన్నీ అమలు చేయాలంటే జగన్ చేస్తున్న ఖర్చు కంటే ఎక్కువ అవుతున్నాయి. అయితే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో చూస్తే జగన్ హామీలు, కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు, బీహార్ లో ఎన్నికల హామీలను కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ మేనిఫెస్టోగా రూపొందించారు. జగన్ కు ధీటుగా తన అమ్ముల పొది నుంచి మినీ మేనిఫెస్టో ఒకటి బయటకు తీశారు. ఓట్లు రాబెట్టే తారకమంత్రంగా […]
2019కి.. 2024 వరకూ చూసుకుంటే.. జనసేన గ్రామ గ్రామానికి జనసేన విస్తరించింది. కోర్ బేస్ గా ఉన్న జనసేన అభిమానులు ఈరోజు పవన్ పైనే విశ్వాసం చూపిస్తున్నారు. ఆయనే మా నాయకుడు ఆయన రావాలని కోరుకుంటున్నారు.
జగన్ పై ఎన్నో కేసులు, చార్జీషీట్లు ఉన్నాయి. అయినా విచారణ జరగడం లేదు. అవినాష్ రెడ్డి వ్యవహారంలోనూ జగన్ కు ఇప్పుడు మోడీ, అమిత్ షా కు మద్దతుగా కేంద్రం నిలుస్తోంది. దీనిపై అందరికీ జుగుప్సా కలుగుతోంది.
రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం.. ఈ ఐదు రాష్ట్రాలకు వచ్చే డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగబోతున్నాయి.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో అందివచ్చే అందరినీ కలుపుకొని పోవాలని కాంగ్రెస్ సమాయత్తమవుతోంది.
వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ తీరు చూస్తే సీబీఐ అభాసుపాలవుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ ఎందుకు వెనుకాడుతోంది. సీబీఐని జోక్ గా చేసి అవినాష్ రెడ్డి ఆడుకుంటున్నారు. సీబీఐ ఒక జోకర్ సంస్థగా జనంలో ఫోకస్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ మోహన్ రెడ్డిలు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ కష్టార్జితం Vs పన్నుదారుల డబ్బు జగన్ చేతిలో దుర్వినియోగం పై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
చీరాలకు ప్రత్యేకత ఉంది. చీరాల ఊరు ఊరంతా బయటకొచ్చి బయటే కాపురం పెట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర. అటువంటి గొప్ప పట్టణం చీరాల. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసాన్ని సాయాన్ని మన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.
ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ఎవరూ దర్యాప్తు జరపొద్దా? వారి అవినీతిని బయటపెట్టొద్దా? వారికి ఇమ్యూనిటీ ఇవ్వాలా? అన్న దాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది.
Telugu OTT platform aha : తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ ప్రారంభించి మూడు సంవత్సరాలు దాటింది. అల్లు అరవింద్ మానస పుత్రికగా దీన్ని ప్రారంభించారు. మైహోం జూపల్లి రామేశ్వరరావు ప్రధాన వాటాదారుగా, అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ కలిపి పెట్టారు. ఇందులో మరికొందరు వాటాదారులు కూడా ఉన్నారు. పోయిన సంవత్సరం ‘ఆహా తమిళ్’ కూడా ప్రారంభించారు. ఆహా ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ఉన్నారు. తెలుగు వాళ్లు పెట్టి […]
ఎన్నికలు వస్తుండడంతో ఏపీ సీఎం జగన్ ‘కాపురాల’ గొడవ మొదలుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే కాపురం గొడవ ప్రచారం చేశాడు. అమరావతిలో తాను కాపురం పెడుతున్నానని.. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చున్నాడు అంటూ ప్రజలను మోసం చేశాడు. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఈ సెప్టెంబర్ లో విశాఖలో కాపురం పెడుతాడట.. ప్రజల సొమ్ముతో.. పన్నులు కట్టేవారి కష్టంతో ప్రభుత్వం సీఎంలకు అన్ని వసతులు కల్పిస్తుంది. ఇది పెద్ద అంశమే కాదు.. ప్రజలకు ఏది చెప్పాలి? […]
YS Vivekananda Reddy Case : సంచలనంగా మారిన ఏపీ మాజీ ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ప్రధాన అనుచరులైన సునీల్ రెడ్డి, ఉదయ్ తదితర 300 మందిని పైగా విచారించింది. కారు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. ఇంతకీ సీబీఐ ఏం ప్రశ్నలు సంధిస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా వివేకా హత్యకు చుట్టూనే సీబీఐ […]
విశాఖ స్టీల్ కోసం మోడీ పదార్థాలు లేదా మూలధనం కోసం ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ)ని కేంద్రం జారీ చేసింది. ఇది ఎప్పుడైతే జారీ అయిందో అప్పుడే కేసీఆర్ అండ్ కో అలర్ట్ అయింది. సింగరేణిని రంగంలోకి దించుతున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చింది. అదే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ తనకు అలవాటైన రాజకీయాలకు తెర లేపారు. ఏకంగా ఆసక్తి వ్యక్తీకరణ విషయాన్ని పక్కన పెట్టి సింగరేణి ద్వారా వైజాగ్ స్టీల్ కొంటున్నట్టు, […]
Pawan Kalyan – AAP Kejriwal : యుద్ధంలోకి దిగాక విజయమో.. వీర స్వర్గమో అన్నట్టుగా ముందుకెళ్లాలి. ఈ విషయంలో ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నా హాజరే బ్యాచ్ లో నీతిమంతమైన రాజకీయాల కోసం గళమెత్తిన ఆయన 2012లో ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా పాలనతోనే మెరుగైన సమాజం సాధ్యమని ఢిల్లీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అన్నా హాజరేను ఎదురించారు. ఆయన సిద్ధాంతాలను పక్కనపెట్టారు. కేజ్రీవాల్ నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. వారితోనే ఉన్నారు. […]