ఒకప్పుడు ఆస్ట్రేలియా తో మ్యాచ్ అంటే ఏ జట్లైనా భయపడేవి. ఎందుకంటే ఆ జట్టు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఆ స్థాయిలో ఉండేది.
అయితే ఉన్నట్టుండి విరాట్ కోహ్లీ ముంబై వెళ్లడం వెనక బలమైన కారణం ఉందని తెలుస్తోంది.
ఇప్పుడు వరుసగా మనవాళ్లు ఏషియా కప్,ఆస్ట్రేలియా సీరీస్ లు గెలుచుకున్నప్పటికీ వరల్డ్ కప్ లో ఎంత మేరకు రాణిస్తారు అనే దానిమీద ఇప్పుడు చాలా రకాల చర్చలు మాత్రం జరుగుతున్నాయి.
వాస్తవానికి అందరూ అనుకున్నట్టు సిరాజ్ బౌలర్ కాదు. మొదట అతడు బ్యాటర్. పదో తరగతికి వచ్చిన తర్వాత ఇతర సూచనతో బౌలర్ గా మారాడు. క్రికెట్ పై ఇష్టం తో ఆపై చదువులు చదవలేదు.
గ్రౌండ్ లో కొంతమంది పాములు పట్టే వాళ్ళని పెట్టి మరి ఈ మ్యాచ్ ని ఏ అడ్డంకి లేకుండా బీసీసీఐ నిర్వహించడం జరిగింది.
ముందు గా నంబర్ 5 లో పాకిస్తాన్ కు చెందిన ఫకర్ జమాన్ అండ్ ఇమాముల్ హక్ ఉన్నారు.వీళ్ళిద్దరూ కూడా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ పాకిస్తాన్ టీం కి చాలా మ్యాచుల్లో మంచి విజయాలను అందించారు.
కింగ్ కోహ్లి 2017 డిసెంబర్ 11న బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 సెప్టెంబర్ 2న వీరు మొదటి సారి ఫ్యాన్స్కు శుభవార్త చెప్పారు.
ఇండియా లో కామెంటేటర్లు గా బాగా ఫెమస్ అయిన వాళ్లలో సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, హర్ష భోగ్లే లాంటి వారు ఈ వరల్డ్ కప్ లో కూడా వాళ్ళ గాత్రం తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుందన్నారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ కి వచ్చిన పాకిస్తాన్ టీం కి మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఓపెనర్లు అయినా షఫీక్ అలాగే ఇమామ్ ఉల్ హక్ ఇద్దరు కూడా పెద్దగా స్కోర్లు ఏమి చేయకుండా తొందరగా అవుట్ అయిపోయారు.
ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు గౌహతి వేదికగా ఒక భారీ వార్మప్ మ్యాచ్ అయితే జరుగుతుంది. గౌహతి లోని బరస్పర పిచ్ లో ఈ మ్యాచ్ ఆడబోతున్నారు పిచ్ ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీ గా ఉంటుంది.
వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఎక్కువ సెంచరీస్ చేసిన ప్లేయర్లు గా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ ఇద్దరు నిలిచారు వీళ్లు ఇప్పటి వరకు 6 సెంచరీ లు చేసి నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు.ఇకఇప్పటి వరకు ఈ రికార్డు ని ఎవ్వరు బ్రేక్ చేయలేదు.
ఏషియన్ గేమ్స్ లో నేపాల్ కి మంగోలియా కి మధ్య ఒక మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ టీం నిర్ణీత 20 ఓవర్లకి మూడు వికెట్లు కోల్పోయి ఏకం గా 314 పరుగులు చేసింది.
తన వరల్డ్ కప్ జట్టులో మార్పులు చేస్తూ కొత్త స్క్వాడ్ ను ప్రకటించింది. ఒకే ఒక్క మార్పుతోనే బరిలోకి దిగనుంది.
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా టీం తన మొదటి మ్యాచ్ ని ఆస్ట్రేలియా తో ఆడనున్న విషయం మనకు తెలిసిందే. ఇక దాని కోసం టీం లో ఎవరు ఉండాలి
భారీ పరుగులు ఛేదించడమే లక్ష్యం గా ఇండియన్ బ్యాట్స్ మెన్స్ బరిలోకి దిగడం జరిగింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు గా రోహిత్ శర్మ, వాషింగ్ టన్ సుందర్ ఇద్దరు దిగారు. వాళ్లిద్దరూ కూడా టీం కి ఒక మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇవ్వడం నిజంగా మంచి పరిణామం అనే చెప్పాలి.
విరాట్ కోహ్లీ స్టార్ అయినప్పటికీ పరిమిత ఓవర్ల ఫార్మాట్, అతను టెస్ట్ జట్టులో సాధారణ లక్షణం కాదు. 2011–12లో ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసిన టెస్టు సిరీస్లో అతను చాలా కష్టపడ్డాడు.
రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మీద తిరుగులేని రికార్డు ఉంది. ఆస్ట్రేలియా అంటేనే ఊగిపోయే రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ సాధించిన భారత్..