పవన్ కళ్యాణ్ ప్రకటన పొత్తుకు మాత్రమే, ముఖ్యమంత్రిపై కాదు.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
అర్థరాత్రి ఏపీ పోలీసుల అడ్డగించడంతో వెనుతిరిగారు. ఇప్పుడు నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు.
కానీ జనసేనకు ప్రధాన లోపం ఆర్థిక వనరులు తక్కువ. పవన్ తను సినిమాలు తీస్తూ పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ అంత ధనబలం.. నాయకత్వ బలం లేదు.
ఎప్పుడో ఫిక్స్ అయిన జనసేన మీటింగ్ ల కోసమే ఆయన ఏపీకి వస్తున్నాడు. చాలా మెచ్చుర్యిటీగా ఆలోచిస్తున్న రాజకీయ నేత పవన్.
జగన్, చంద్రబాబుల తీరు.. చూస్తుంటే ఏపీలో అవినీతిమరకలేని పవన్ కళ్యాణ్ వైపు ఆంధ్రా ప్రజల చూపు చూస్తున్నారన్న దానిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
అడ్వటైజ్ మెంట్లు చేస్తే కోట్లు ఇస్తామన్నా చేయనన్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. అన్ని కోట్లు వదులుకున్న హీరో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు.
బీజేపీ చిన్న పార్టీనా? టీడీపీ ఏం చెబితే అది వింటారా? టీడీపీ, బీజేపీ కలయికపై ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం.
ఇండియా టుడే సర్వే అంచనాలతో ఆంధ్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
టాప్ 15 అత్యంత ధనవంతులున్న పార్టీలు చూసుకుంటే 7వ ర్యాంకులో నారా చంద్రబాబు, 13వ ర్యాంకులో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే 200 కోట్లకు పైబడిన ఆస్తులున్న లిస్ట్ చూసుకుంటే ఆంధ్రాలో 13 మంది ఉన్నారు.
సినిమా షూటింగ్ లకు పవన్ వెళ్లాడని తెలిసింది. కొన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చాడని అంటున్నారు. ఇచ్చినా ఎక్కువ సమయం రాజకీయాలకు పవన్ కేటాయిస్తే ఆయనకు తిరుగుండదు.
జగన్ కంటే చంద్రబాబు బెటర్ అన్న క్లియర్ కట్ మెసేజ్ ను పవన్ ఇచ్చారు. బీజేపీని వదిలి పవన్ పోటీచేయరని తేలిపోయింది. టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దా? అన్నది సమాలోచనలు చేస్తామన్నారు.
వైసీపీ చేసిన దారుణాలను కళ్లకు కట్టినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పులు చేతిలో పట్టుకొని మరీ చూపించారు. విశాఖ రాజకీయాలను పవన్ కళ్యాణ్ షేక్ చేశాడు.
ఆగస్టు 15 సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతలు ఏం మాట్లాడారు? పవన్ ఏం మాట్లాడారు.? చూస్తే ఈ ఒక్కటి చాలు నాయకుడికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారని తెలుసుకోవడానికి దోహదపడుతుంది.
పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లింది జగన్ కోసం కాదు.. రుషికొండను రక్షించుకోవడం.. ప్రకృతికి కాపాడుకోవడం కోసమే అక్కడికి వెళ్లాడు.. పవన్ కళ్యాణ్ పర్యటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
ఈ శిక్షణ శిబిరంలో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన పాయింట్ ను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. బెంగాల్ తరహా ఎన్నికలు జరుగబోతున్నాయి. హింసతో కూడిన ఎన్నికలు. మమతా బెనర్జీ బెంగాల్ లో హింసతో గెలుస్తున్నారు. ఆ మోడల్ ను జగన్ ఏపీలో తీసుకొస్తున్నాడని పవన్ చెప్పకనే చెప్పాడు.
గత రెండు వారాహి యాత్రల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. యాత్ర మొదలుపెట్టినప్పుడు లేని పాపులారిటీ ముగిసే వరకూ భారీగా వచ్చేసింది. క్షేత్రస్థాయిలో గణనీయమైన మార్పు వచ్చింది. పవన్ తిరిగిన ప్రదేశాల్లో ఓపినియన్ పోల్ తీసేటట్టు అయితే.. టీడీపీ, వైసీపీ, జనసేనల్లో నంబర్ 1 పార్టీగా జనసేన నిలువబోతోంది.
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశాన్ని కదిలిస్తున్న మోడీని ఆదర్శంగా తీసుకున్నారు. ఇద్దరూ నిజాయితీపరులు. జనం కోసం పరితపించేవారు. ఇద్దరూ అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చినవారే.