తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. పేద, ధనిక, హోదా, అధికారం అనే భేదం లేకుండా చాలామంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో బీజేపీ సీనియర్ నేత, మాజీ … [Read more...]
గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు..
ఉస్మానియా యూవవర్సిటీ(ఓయూ) భూముల అన్యాక్రాంతంపై కాంగ్రెస్ నేతలు సోమవారం తెలంగాణ గవర్నర్ తమిళ సై దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పెద్దల అండతోనే ఓయూ భూములు ఆక్రమణకు గురవుతోందని … [Read more...]
కేసీఆర్ ను ఢీకొనే శక్తి టీకాంగ్రెస్ లో ఎవరికి ఉంది?
కేసీఆర్ సిక్సర్ కొట్టాడు.. రెండో దఫా మొదటి ఏడాదిని రేపటితో పూర్తి చేసుకోబోతున్నాడు. జూన్ 2తో తెలంగాణ పాలన ఆరేళ్ల క్రితం కేసీఆర్ సీఎంగా ప్రమాణంతో మొదలైంది. ఈ ఆరేళ్లలో ఎన్నో … [Read more...]
ఆ భారీ ప్రాజెక్టులు ఆపండి.. తెలంగాణకి షాక్!
తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ కు ఏపీ ఫిర్యాదు చేసింది. దీంతో గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు, గోదావరిపై నిర్మిస్తున్న … [Read more...]
జగ్గారెడ్డికి క్లాస్ తీసుకున్న ఉత్తమ్..
తెలంగాణలో పీసీసీ మార్పు జరుగుతుందని కొన్ని రోజులు చర్చ జరుగుతోంది. పీసీసీ కోసం తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్లంతా పోటీపడుతున్న సంగతి తెల్సిందే. ఈ రేసులో అనుహ్యంగా టీడీపీ నుంచి … [Read more...]
తెలంగాణలో పెరుగుతున్న కేసులు, మరణాలు
లాక్ డౌన్ ను దాదాపు ఎత్తేసిన సమయంలో తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. మరణాలు దేశ సగటు కన్నా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో 1.86 లక్షలకు … [Read more...]
పీసీసీ రేస్: రేవంత్ కు దక్కకుండా రంగంలోకి సీనియర్లు
‘100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దెబ్బతీయాల్సిన పనిలేదని.. కాంగ్రెస్ నేతలే దెబ్బతీసుకుంటారని’ రాజకీయ వర్గాల్లో ఓ ఫేమస్ సామెత ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశంలో.. … [Read more...]
భారత్ ను బలోపేతం చేసిన నరేంద్ర మోదీ
భారత్ ను బలోపేతం కావించి, ప్రపంచ దేశాలలో భారత్ ప్రతిష్టతను గణనీయంగా ఇనుమడింప చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టినదని కరీంనగర్ ఎంపీ, … [Read more...]
దిశ మార్చుకున్న మిడతల దండు
తెలంగాణ రాష్ట్రానికి మిడతల దండుతో ప్రమాదం పొంచి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే మిడుతల దండు రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదే ప్రదేశ్, మధ్యప్రదేశ్, … [Read more...]
పంట కొనుగోలు… గడువు పెంపు!
తెలంగాణలో పంట కొనుగోలు కేంద్రాల గడువును పెంచారు. జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం … [Read more...]
- « Previous Page
- 1
- …
- 620
- 621
- 622
- 623
- 624
- …
- 676
- Next Page »