లాక్ డౌన్ కారణంగా ఎదురైన నష్టాలను ఎలా పూడ్చుకోవాలా అని చూస్తున్న దేశీయ విమాన సంస్థలకు కేంద్రం తాజా ఉత్తర్వులతో మరో షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ సమయంలో విమాన సర్వీసులు రద్దయిన … [Read more...]
సూర్యాపేటలో కరోనా విజృంభణ!
నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 50 కరోనా కేసులు నమోదు కాగా అందులో 16 కేసులు ఒక్క సూర్యాపేట జిల్లాలోనే నమోదయ్యాయి. ఈ రోజు(శుక్రవారం) ఉదయానికి 6 కరోనా కేసులు నమోదు కాగా అందులో 5 … [Read more...]
పది నిముషాల్లో కోవిడ్ టెస్ట్!
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అనుమానితులు స్వాబ్ టెస్టులు చేయాల్సి ఉన్నా పరీక్షా కేంద్రాలు ఏడు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో పరీక్షా కేంద్రంలో … [Read more...]
కరోనా హాట్స్పాట్గా షాహీన్ బాగ్
పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకంగా ఉధృతంగా నిరసనలు జరిపిన కేంద్రంగా దేశ, విదేశాలలో పేరొందిన ఢిల్లీలోని షాహీన్బాగ్ ప్రాంతాన్ని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఇప్పుడు కరోనా హాట్స్పాట్గా … [Read more...]
హాట్ టాపిక్..వందలమందితో రథోత్సవం!
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి, రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైనా జిల్లాలోనే భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి సిద్ధలింగేశ్వర రథోత్సవం జరుపుకోవడం దేశ … [Read more...]
లాక్ డౌన్ టైంలో ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు!
కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలు వెల్లడించారు.జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికమని … [Read more...]
కుమారస్వామి కుమారుడి పెళ్లిపై దుమారం
దేశం అంతా కరోనా వైరస్ ఉద్రుతిగా ఉన్న సమయంలో, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, పాటించకుండా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, సినీ నటుడు నిఖిల్ వివాహం జరపడం దుమారం … [Read more...]
బాబు కొత్త పాలసీ ఇదేనా!
రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాజకీయ వ్యూహం ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. 2014లో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ … [Read more...]
‘నమస్తే తెలంగాణ’పై నిప్పులు చెరిగిన బండి సంజయ్
తమ ప్రభుత్వ పాలనలో లోపాలను ఎత్తిచూపి విమర్శలు కురిపించే మీడియా సంస్థలు, పాత్రికేయులపై తీవ్ర అసహనం ప్రకటిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడంలో పేరొందిన పార్టీ అధినేతల వారసత్వాన్ని … [Read more...]
ఉచిత డాటా-కాల్స్ ఇవ్వాలంటూ సుప్రీంలో పిటిషన్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. కరోనా పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం 21రోజుల లాక్డౌన్ చేపట్టింది. … [Read more...]